Social Icons

Pages

Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Sunday, July 17, 2022

పోటీపరీక్షల ప్రత్యేకం - సింధు - హరప్పా నాగరికథ

 పోటీపరీక్షల ప్రత్యేకం - సింధు - హరప్పా నాగరికథ 


1. గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?

1) హిందీ 2) మరాఠీ 3) పాళీ 4) మాగధి  (3)

2. కింది వాటిలో బౌద్ధ నిర్మాణం కానిదేది?

1) సంఘం 2) స్థూపం 3) విహారం 4) చైత్యం   (1) 

3. బాక్రియన్‌ రాజు మినాండర్‌ ఏ బౌద్ధ సన్యాసితో జరిపిన చర్చల సారాంశం మిళిందపన్హ గ్రంథంలో ఉంది?

1) నాగభట్టుడు 2) కుమారిలభట్టుడు 3) నాగసేనుడు 4) నాగార్జునుడు  (3) 

4. రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి ప్రస్తావన ఉంది?

1) పార్శ్వనాథుడు 2) మహావీరుడు 3) రుషభనాథుడు 4) దేవదత్తుడు   (1) 

5. ఏ సంవత్సరంలో బుద్ధుడి మహాపరినిర్యాణం జరిగి 2500 ఏళ్లు పూర్తి అయ్యాయి?

1) 1950 2) 1959 3) 1956 4) 1955   (3)

6. దక్షిణ భారతదేశంలో ఉన్న బుద్ధుడి అస్థికలు గల తొలి మహాస్థూపం ఏది?

1) భట్టిప్రోలు 2) అమరావతి 3) నాగార్జున కొండ 4) పైవేవీ కాదు  (1)

7. బుద్ధుడి జీవితంలో జరిగిన నాలుగు ముఖ్య సంఘట నలతో ప్రమేయం లేని ప్రదేశం ఏది?

1) సంఖ్యస 2) రుమిందై 3) కాసియా 4) ఇసిపటాన వద్ద జింకల వనం  (1)

8. నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?

1) వైశాలి 2) పాటలీపుత్రం  3) కశ్మీర్‌ 4) కురుక్షేత్ర    (3)

9. గౌతమబుద్ధుడు కుశినారలో మరణించేటప్పుడు అతడి పక్కన ఉన్న శిష్యుడు ఎవరు?

1) నాగసేన 2) ఆనంద 3) అంబపాలి 4) సారిపుత్ర  (2)

10. యోగాచార లేదా విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపా దించిన తత్వవేత్త ఎవరు?

1) వసుబంధు 2) అసంగ 3) మైత్రేయనాథ 4) వత్తగామిని  (3)

11. మహాయాన బుద్ధిజంలో 'బోధిసత్తియ అవలో కితేశ్వర' కు మరొక పేరు?

1) పద్మపాణి 2) వజ్రపాణి 3) మంజుశ్రీ 4) మైత్రేయ  (1) 

12. జైనతత్వానికి గల మరో పేరు?

1) సమాచారి 2) స్వాదవాద  3) సంఖ్య 4) పుద్గల  (2) 

13. జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపింది?

1) భగవద్గీత 2) ఇతిహాసాలు  3) ఉపనిషత్తులు 4) వేదాలు   (2) 

14. జైనమత సాంప్రదాయ ప్రకారం మొత్తం తీర్థంకరుల సంఖ్య?

1) 23 2) 22 3) 24 4) 21   (3) 

15. జైనమత పవిత్ర గ్రంథాలు?

1) త్రిపీఠకాలు 2) వేదాలు  3) అంగాలు 4) భగవద్గీత  (3)

16. తెలంగాణలో ఏకైక జైన క్షేత్రం?

1) కొలనుపాక 2) బోధన్‌  3) ఉదయగిరి 4) రామతీర్థం   (1) 

17. సింధూ నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాల్లో విస్తరించింది?

1) ఉత్తర ప్రాంతం 2) తూర్పు ప్రాంతం  3) పశ్చిమ ప్రాంతం 4) 1, 3  (4) 

18. మొహంజొదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?

1) పూర్వీకుల దేవాలయం 2) క్రీడా ప్రాంగణం   3) మతుల దిబ్బ 4) ఏవీకాదు   (3) 

19. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది?

1) క్రీ.శ. 1912 2) క్రీ.శ. 1921  3) క్రీ.శ. 1922 4) క్రీ.శ. 1925   (2) 

20. సింధు ప్రజలకు ఇష్టమైన జంతువు?

1) ఎద్దు 2) ఒంటె 3) గుర్రం 4) ఏనుగు   (1)

21. గుజరాత్‌లో జరిగిన తవ్వకాల్లో కొత్తగా బయట పడిన హరప్పా నగరం ఏది?

1) ధోలవీర 2) ఖాండియ   3) కుంటాసి 4) మాండా  (1) 

22. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌ 2) మహారాష్ట్ర   3) పంజాబ్‌ 4) రాజస్థాన్‌  (1) 

23. సింధూ ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేశారు?

1) చెక్క 2) కంచు   3) స్టియటైట్‌ 4) మట్టి   (3) 

24. సింధూ నగరాల్లో గహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?

1) కాల్చిన ఇటుకలు 2) వెదురు  3) చెక్క 4) గ్రానైట్‌ (1) 

25. హరప్పా సంస్కతి నిర్మాతలెవరు?

1) సుమేరియన్లు 2) ఆర్యులు  3) ద్రావిడులు 4) ఆస్ట్రలాయిడ్‌లు  (3)

26. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రం గా ఉన్న ప్రాంతమేది?

1) మెలూహా 2) సుమేరియా 3) చన్హుదారో 4) కాళీభంగన్‌  (1) 

27. సింధూ ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటో మియా నగరంలో కనుగొన్నారు?

1) ఉర్‌ 2) కిష్‌ 3) టెల్‌ 4) ఉమ్మా   (4) 

28. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?

1) మెసపటోమియా 2) చైనా  3) సింధూ 4) పర్షియా   (3) 

29. గుర్రం అవశేషాలు బయటపడిన సింధూ ప్రాంతం?

1) సుర్కోటడా 2) లోథాల్‌  3) చన్హుదారో 4) బన్వాలీ  (1) 

30. ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధూ నగరం ఏది?

1) కాళీభంగన్‌ 2) లోథాల్‌  3) హరప్పా 4) మొహంజొదారో   (1)

31. హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలేవి?

1) రాగి 2) లెడ్‌ 3) టిన్‌ 4) అన్నీ  (4) 

32. అమ్మతల్లి ఆరాధకులైన సింధూ ప్రజలు పూజించిన పురుష దేవుడెవరు?

1) ఇంద్రుడు 2) విష్ణువు  3) బ్రహ్మ 4) పశుపతి   (4) 

33. లోథాల్‌, చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి?

1) నౌకా నిర్మాణం 2) పూసల తయారీ  3) నేత పరిశ్రమ 4) లోహ పరిశ్రమ  (2) 

34. హరప్పా తవ్వకాల్లో బయటపడిన ఆయుధం?

1) ఖడ్గం 2) ఈటె  3) గొడ్డలి 4) బల్లెం  (1) 

35. సింధూ లిపితో పోలికలు గల భారతీయ లిపి?

1) పాళీ 2) బ్రాహ్మి  3) ద్రవిడియన్‌ 4) ఖరోష్టి   (3)

36. సింధూ ప్రజల కళాభివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ లభించింది?

1) మొహంజొదారో 2) హరప్పా  3) చన్హుదారో 4) కాళీభంగన్‌  (1) 

37. సింధూ లోయ నాగరికత ఏ కాలానికి చెందింది?

1) క్రీ.పూ. 3000 2) క్రీ.పూ. 4000  3) క్రీ.పూ. 1000 4) క్రీ.పూ. 4500  (1) 

38. హరప్పా సంస్కృతి కి చెందిన కాళీభంగన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌ 2) రాజస్థాన్‌  3) హర్యానా 4) ఉత్తరప్రదేశ్‌   (2) 

39. మహాస్నాన వాటిక ఏ నగరంలో ఉంది?

1) హరప్పా 2) లోథాల్‌  3) మొహంజొదారో 4) చన్హుదారో   (3) 

40. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ?

1) పశుపోషణ 2) వ్యవసాయం  3) వ్యాపారం 4) మత్స్య గ్రహణం   (2)

41. సింధూ ప్రజలకు తెలియని జంతువు?

1) కుక్క 2) ఆవు 3) ఎద్దు 4) గుర్రం  (4) 

42. అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ ఉంది?

1) హరప్పా 2) లోథాల్‌ 3) ధోల్‌వీర 4) రంగాపూర్‌  (1) 

43. హరప్పా ప్రజలు ఆరాధించింది?

1) అమ్మతల్లి 2) పశుపతి, లింగం  3) జంతువు, సర్పాలు, చెట్లు 4) అన్నీ  (4) 

44. సింధూ ప్రజల లిపి?

1) ప్రాకతం 2) సంస్కతం  3) బొమ్మల 4) ద్రావిడ (3) 

45. వీటిలో తొలి నగరీకరణగా పేరు పొందింది?

1) ఆర్య నాగరికత 2) సింధూ నాగరికత  3) షోడశ జనపదాలు 4) మగధ రాజ్య స్థాపన  (2)

Saturday, June 18, 2022

పోటీ పరీక్షల ప్రత్యేకం - మధ్యయుగ ప్రపంచం

 పోటీ పరీక్షల ప్రత్యేకం  - మధ్యయుగ ప్రపంచం

1. క్రూసేడులు ఎవరెవరి మధ్య జరిగాయి?

 జ. మహ్మదీయుల, క్రైస్తవుల మధ్య

2. మధ్యయుగ కాల ముఖ్య లక్షణం? 

జ. భూసామ్య పద్దతి నెలకొని ఉండటం

3. ప్రపంచ చరిత్రలో మధ్యయుగంగా నిర్ణయించిన కాలం? 

జ. క్రీ.శ 5 నుంచి క్రీ.శ 15వ శతాబ్దం వరకు

4. మధ్యయుగాన్ని యూరప్ ఖండంలో ఏమని పిలుస్తారు? 

జ. మలీ యుగం

5. మధ్య యుగంలో గ్రామీణ రైతులను ఎలా పిలిచేవారు?

 జ. సర్వ్ లు

6. క్రూసేడులు అంటే? 

జ. మత యుద్ధాలు

7. ఇస్లాం మత స్థాపకుడు? 

జ. మహ్మద్ ప్రవక్త

8. ఎవరితో ఏర్పడిన సాంస్కృతిక సంబంధాలు యూరప్ లో పునరుజ్జీవనానికి కారణమయ్యాయి?

 జ. అరబ్బులతో

9. బైజాంటైన్ సామ్రాజ్యాన్ని తురుష్కులు ఎప్పుడు ఆక్రమించారు?

 జ. క్రీ.శ 1453

10. మధ్యయుగంలో భూస్వామ్య విధానం వల్ల నూతనంగా ఏర్పడిన సామాజివ వర్గం? 

జ. మధ్యతరగతి ప్రజలు

11. మహ్మద్ ప్రవక్తను 'నీవే భగవంతుని ప్రవక్తవు' అని ప్రవచించిన దేవదూత?

 జ. జిబ్రాయిల్

12. కాన్ స్టాంటినోపిల్ నగరంగా ప్రసిద్ధి చెందింది? 

జ. బైజాంటైన్ (గ్రీకు)

13. బైజాంటైన్ అద్భుత నిర్మాణంగా పేర్కొన్న చర్చ్ ? 

జ. సెయింట్ సోఫియా చర్చ్

14. ఏ సంవత్సరం నుంచి తమ శకం ఆరంభమైందని ముస్లింలు భావిస్తారు?

 జ. క్రీ.శ 622

15. ఏ పర్వత ప్రాంతంలో మహ్మద్ ప్రవక్త నిత్యం ధ్యానం చేసేవాడు?

 జ. హీరా పర్వతం

16. మహ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత విస్తరణకు కృషి చేసిన వారు? 

జ. ఉమయ్యద్ ఖలీఫాలు

17. ఇస్లాం అంటే? 

జ. లొంగి ఉండుట(ఆత్మ సమర్పణం)

18. ప్రతి ముస్లిం తన జీవితంలో ఆచరించాల్సిన ఎన్ని సూత్రాలను ఖురాన్ ప్రస్తావించింది? 

జ. 6

19. 'అల్లా' పేరు మీద పేదలకు దానధర్మాలు చేయడాన్ని ఏమంటారు? 

జ. జకాత్

20. ప్రాచీన భారతదేశ విజ్ఞానాన్ని యూరప్ కు చేరవేసిన వారు?

 జ. అరబ్బులు

21. భారతీయ విద్వాంసులను 'బాగ్దాద్'కు ఆహ్వానించిన ఖలీఫా? 

జ. హరూన్

22. ఆంగ్ల భాషలోకి ప్రవేశించిన అరబ్బీ పదాలు? 

జ. లెమన్, షుగర్, సిరఫ్, బజార్, ఆల్జీబ్రా

23. భారతదేశంలో మధ్యయుగంగా గుర్తించిన కాలం? 

జ. క్రీ.శ 7 నుంచి 18వ శతాబ్దం వరకు

24. అరబ్బులు 'సింధు దండయాత్ర' చేసిన సంవత్సరం? 

జ. క్రీ.శ 712

25. ఏ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది? 

జ. క్రీ.శ 1526

26. మెఘలాయి పాలనా పద్ధతులు ఆరంభించిన వారు? 

జ. షేర్షాసూరి

27. గురునానక్ ఎవరి బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు? 

జ. కబీర్

28. నూతన తర్క శాస్త్రానికి పునాది వేసిన వాడు? 

జ. వాసుదేవ సార్వభౌమ

29. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో రామాయణ, మహాభారతాలను సంస్కృతం నుంచి ఇతర భాషల్లోకి అనువదించారు? 

జ. అక్బర్

30. ఉపనిషత్తులను అనువదించిన 'దారాషుకో' ఎవరి కుమారుడు? 

జ. షాజహాన్

31. అక్బర్ నామాను రచించిన వారు? 

జ. అబుల్ ఫజల్

32. అమర గానాన్ని వర్ణించిన అంధ కవి?

 జ. సూర్ దాస్ 

33. 'అపర వాల్మీకి'గా ప్రసిద్ది చెందిన వాడు? 

జ. తులసీదాస్

34. అమీర్ ఖుస్రూ కనిపెట్టిన నూతన వాద్యం ? 

జ. ఖయి

35. అక్కర్ ఆస్థానంలో ఉన్న ప్రముఖ గాయకుడు?

 జ. తాన్ సేన్

36. అక్బర్ సమాధి ఉన్న ప్రదేశం? 

జ. సికిందరా

37. మొగల్ కాలంనాటి నిర్మాణాల్లో గోడలను అలంకరించేందుకు ఏయే మత పద్ధతులను అనుసరించారు?

 జ. హిందూ, జైన మత పద్ధతులు

38. జహంగీర్ కళాపోషణకు నిదర్శణమైన ఉద్యానవనాలు ఎక్కడ ఉన్నాయి? 

జ. లాహోర్

39. హుమయూన్ ను మనదేశానికి పిలిపించిన ప్రముఖ పర్షియన్ చిత్రకారులు?

 జ. మీర్ సయ్యద్ ఆలీ, ఖ్వాజా అబ్దుల్ సయ్యద్

40. పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి అని అభివర్ణించిన వాడు?

 జ. బెర్నియర్

41. ఏ వంశపు రాజుల కాలంలో చైనాలో ప్రభుత్వద్యోగులను పరీక్షల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది? 

జ. టాంగ్ వంశం

42. మధ్య యుగ జపాన్లో నిజమైన అధికారం ఎవరికుండేది? 

జ. భూస్వాములకు

43. చైనాలో 'సుంగ్' వంశపు పాలనలో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన గొప్ప మార్పు ? 

జ. పేపరు కరెన్సీని ప్రవేశ పెట్టడం

44. చేతి వేళ్ల గోళ్లను పెంచి వాటికి వెండి తొడుగుల్ని పెట్టుకున్న వారు? 

జ. చైనీయులు

45. 'ఉదయించే సూర్యుని భూమి'గా ప్రసిద్ది చెందిన దేశం? 

జ. జపాన్

46. జపాన్ వారి పితృదేవతారాధనను ఏమని పిలుస్తారు? 

జ. షింటోయిజమ్

47. చైనాలో బౌద్ధ మతం క్షీణించడానికి కారణం? 

జ. కన్ఫ్యూషియస్ మత ఆవిర్భావం

Tuesday, May 10, 2022

Telugu GK Bits - యూరోపియన్ల రాక

 Telugu GK Bits - యూరోపియన్ల రాక 

1. తురుష్కులు కాన్ సాంట్  నోఫిల్ భూమార్గాన్ని ఏ సంవత్సరంలో మూసివేశారు? 

జ. క్రీ.శ. 1453 

2. క్రీ.శ. 1498లో భారతదేశ పడమటి తీరాన్ని చేరిన మొదటి పోర్చుగీస్? 

జ. వాస్కోడిగామా 

3. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు? 

జ. పోర్చుగీస్ వారు

4. వాస్కోడిగామా చేరిన భారతీయ రాజ్యం కాలికట్ రాజు ఎవరు?

 జ. జామొరిన్ 

5. పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ? 

జ. డచ్ వారు 

6. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు? 

జ. పోర్చుగీసువారు 

7. ఇండియాకు వచ్చిన చివరి యూరోపియన్లు ?

 జ. ఫ్రెంచ్ వారు 

8. ఫ్రెంచీ ఈస్టిండయా సంఘంను ఏ సంవత్సరంలో స్థాపించారు ? 

జ. క్రీ.శ. 1664లో 

9. భారతదేశంలో ఆధునిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 

జ. 18వ శతాబ్దంలో 

10. 'క్రూసేడులు” అనే మత యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి ? 

జ. క్రైస్తవులకు, మహ్మదీయులకు 

11. భారతీయ స్త్రీలను వివాహం చేసుకొమ్మని పోర్చుగీస్ లను ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్? 

జ. ఆల్బుకర్క్ 

12. యునైటెడ్ ఈస్టిండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండు ను  ఎప్పుడు డచ్ ప్రభుత్వం ఇండియాకు పంపింది? 

జ. క్రీ.శ. 1602

13. ఫ్రెంచి వలసలకు ప్రధాన కేంద్రం? 

జ. పాండిచ్చేరి 

14. సెయింట్ జార్జికోట ఎక్కడ ఉంది? 

జ. మద్రాస్ 1

15. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారికి మధ్య సంఘర్షణలకు కేంద్రమైన పట్టణం? 

జ. ఆర్కాట్ పట్టణం (కర్ణాటక రాజ్య రాజధాని) 

16. మొదటి కర్ణాటక యుద్ధం (1746-48)లో ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్ జార్జికోటపైకి నడిపిన అధికారి? 

జ. డూప్లే 

17. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరికి మధ్య ప్రధానంగా జరిగాయి? 

జ. బ్రిటిష్ వారికి, ఫ్రెంచివారికి 

18. మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం ఎవరిది?

 జ. ఫ్రెంచివారిది 

19. తమ మాతృదేశాల అనుమతి లేకుండానే ఏ యుద్ధంలో ఇంగ్లిష్, ఫ్రెంచివారు తలపడ్డారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

20. రెండో కర్ణాటక యుద్ధంనకు ప్రధాన కారణం? 

జ. హైదరాబాద్ రాజ్యం , కర్ణాటక రాజ్య వారసత్వ సంఘర్షణలు

 21. హైదరాబాద్ వారసత్వ సంఘర్షణలో ఫ్రెంచివారు ఎవరికి మద్దతునిచ్చారు? 

జ. ముజఫర్ జంగ్

22. ముజఫర్ జంగ్ ను హైద్రాబాద్ పాలకుడిగా చేసిన ఫ్రెంచి అధికారి ? 

జ. డూప్లే 

23. డూప్లే వల్ల కర్ణాటక సింహాసనాన్ని అధిష్టించినవారు ? 

జ. చందాసాహెబ్

24. కర్ణాటక వారసత్వ సమస్య ఎవరెవరికి మధ్య వచ్చింది ?

 జ. చందాసాహెబ్, అన్వరుద్దీన్

25. రెండో కర్ణాటక యుద్ధంలో (1748-51) ఇంగ్లిష్ వారు ఎవరిని సమర్థించారు ? 

జ. నాసిర్ జంగ్, మహ్మదాలీ 

26. హైదరాబాద్ రాజ్య సింహాసనానికై పోటీపడ్డవారు ? 

జ. నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ 

27. హైదరాబాద్ నిజాం గోసలాబత్ జంగ్ ను ప్రకటించిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ 

28. చందాసాహెబును చంపి మహ్మదాలీని కర్ణాటక నవాబుగా ప్రకటించిన ఆంగ్లేయ అధికారి? 

జ. రాబర్ట్ క్లైవ్ 

29. భారతదేశంలో ఫ్రెంచివారు తమ పలుకుబడిని మొట్ట మొదటగా ఏ యుద్ధ ఫలితంగా కోల్పోయారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

30. రెండో కర్ణాటక యుద్ధం చివరలో విజయం సాధించిన వారు ? 

జ. ఆంగ్లేయులు 

31. ఉత్తర సర్కార్‌ల్లో ఓ ప్రాంతం తప్ప మిగలిన వాటిని సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఇచ్చారు. ఆ ప్రాంతం ఏది?

 జ. గుంటూరు జిల్లా 

32. రెండో కర్ణాటక యుద్ధం తర్వాత ఫ్రెంచివారికి, ఆంగ్లేయులకు మధ్య జరిగిన సంధి?

 జ. పుదుచ్చేరి సంధి 

33. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం?

 జ. 1757

34. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల విజయానికి కారణమైనవాడు ?

 జ. రాబర్ట్ క్లైవ్

 35. మూడో కర్ణాటక యుద్ధం (1758-63)లో ఫ్రెంచి సేనాని ?

 జ. కౌంట్-డీ లాలీ

36. మూడో కర్ణాటక యుద్ధం తర్వాత ఆంగ్లేయులకు లొంగిపోయిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ

37. మూడో కర్ణాటక యుద్ధం వల్ల అధికంగా నష్టపోయిన వారు?

 జ. ఫ్రెంచివారు 

38. కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణమైనవాడు ? 

జ. బెంగాల్ నవాబు సిరాజుధౌలా

39. కలకత్తా చీకటి గది ఉదంతం జరిగిన ప్రదేశం? 

జ. సెయింట్ విలియం కోట

40. బ్రిటీష్ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాందిపలికిన యుద్ధం? 

జ. ప్లాసీయుద్ధం 

41. ప్లాసీ యుద్ధంలో సిరాజుధౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడినవాడు ? 

జ. మీర్ జాఫర్ 

42. మీర్ జాఫర్ ను బెంగాల్ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవాడు ? 

జ. రాబర్ట్ క్లైవ్ 

43. కస్టమ్స్ పన్నును ఎత్తివేసి భారతీయ వర్తకులూ ఇంగ్లీష్ వారితో సమానంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చినవాడు ? 

జ. బెంగాల్ నవాబు మీర్‌ఖాసీమ్ 

44. బక్సార్ యుద్ధం (1764)లో ఓడినవాడు ? 

జ. మొగల్ చక్రవర్తి షా ఆలం, బెంగాల్ నవాబు మీర్ ఖాసిమ్, అయోధ్య నవాబు షుజా-ఉద్దౌలా 

45. బక్సార్ యుద్ధ ఫలితంగా బ్రిటీష్ వారు పొందింది?

 జ. దివానీ అధికారం 

46. దివానీ అధికారం అంటే ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సాలనుంచి భూమిశిస్తు వసూలు చేసుకునే అధికారం 

47. బెంగాల్ రాష్ట్ర మొదటి ఆంగ్లేయ గవర్నర్? 

జ. రాబర్ట్ క్లైవ్ 

48. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? 

జ. బక్సార్ యుద్ధం

49. ద్వంద్వ ప్రభుత్వం అంటే ?

 జ. ఆంగ్లేయులు భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, బెంగాల్ నవాబు పరిపాలన చేయడం

50. రాబర్ట్ క్లైవ్ భూమిశిస్తు వసూలుకు ఎవరిని ఉద్యోగులుగా నియమించాడు ? 

జ. భారతీయులను

51. మొదటి మైసూరు యుద్ధం(1767-69) ఎవరెవరికి మధ్య జరిగింది? 

జ. హైదరాలీ, ఆంగ్లేయులు

 52. రెండో మైసూరు యుద్ధం(1780-82) ఎవరెవరి మధ్య సంధితో ముగిసింది ?

 జ. టిప్పుసుల్తాన్, ఆంగ్లేయులు 

53. మొదటి మైసూరు యుద్ధం ఎవరి విజయంతో ముగిసింది ?

 జ. హైదరాలీ 

54. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది? 

జ. మంగళూరు సంధి

55. మంగళూరు సంధి ఏ సంవత్సరంలో జరిగింది ? 

జ. క్రీ.శ. 1782లో 

56. హైదరాలీ ఏ యుద్ధంలో చనిపోయాడు ? 

జ. రెండో మైసూరు యుద్ధం 

57. మూడో మైసూరు యుద్ధం తర్వాత సంధి చేసుకున్నవారు ?

 జ. కారన్‌వాలీస్, టిప్పుసుల్తాన్ 

58. టిప్పు సుల్తాన్ మొదటి సారిగా ఓడిపోయిన యుద్ధం ?

జ. మూడో మైసూరు యుద్ధం 

59. నాలుగో మైసూరు యుద్ధంలో (1799) వెల్లస్లీ చేతిలో ఓడిపోయి చనిపోయినవాడు ? 

జ. టిప్పు సుల్తాన్ 

60. ఇంగ్లిష్ వారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు? 

జ. కృష్ణరాజు ఒడయార్ 

61. నానా ఫడ్నవీస్ ఆంగ్లేయులతో చేసుకున్న సంధి? 

జ. సాల్బె సంధి(1776)

62. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన వాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

63. కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేసుకున్నవాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

 64. గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్స్ చేసిన సంస్కరణలు ?

హిందూన్యాయ సూత్రాలను క్రోడీకరించడం 

జిల్లాస్థాయిల్లోనూ కోర్టులు స్థాపించడం

భూమిశిస్తు వసూలు చేసే హక్కును వేలంవేసే పద్ధతి ద్వారా సంస్కరించాడు

 65. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. వారన్ హేస్టింగ్స్ (1793) 

66. గ్రామపంచాయతీ వ్యవస్థను రద్దుచేసిన గవర్నర్ జనరల్ ?

 జ. వారన్ హేస్టింగ్స్ 

67. సైన్యసహకార పద్ధతికి ఆద్యుడు ? 

జ. వెల్లేస్లీ

 68. బ్రిటీష్ వారి సైన్య సహకార పద్ధతికి ముందుగా అంగీకరించిన స్వదేశీ రాజు? 

జ. హైదరాబాద్ నిజాం 

69. ఆంగ్ల విద్యను మన దేశంలో ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. విలియం బెంటింగ్ 

70. సతీసహగమనాన్ని రూపుమాపినవాడు ? 

జ. విలియం బెంటింగ్

11. స్త్రీ విద్యను ప్రోత్సహించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ?

 జ. డ‌ల్హౌసీ

 12. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రారంభించినవాడు ?

 జ. కారన్ వాలీస్ 

78. రైత్వారీ పద్ధతిని బ్రిటీష్ వారు ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. మద్రాసు, బొంబాయి

74. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ల్లో ప్రవేశపెట్టిన భూమిశిస్తు పద్ధతి? 

జ. మహళ్వారీ పద్ధతి 

15. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సా 

76. భారతదేశంలో విద్యాభివృద్ధికోసం మొదటిసారిగా కృషిచేసిన చట్టం?

 జ. 1813 చార్టర్ చట్టం

77. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం?

 జ. 1835 

78. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన మొదటి రైల్వేమార్గాన్ని (1853) ఎక్కడ నుంచి ఎక్కడకి వేశారు ? 

జ. ముంబాయి నుంచి థానే కు 

79. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు? 

జ. భిల్లులు(మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్), సంతాలులు(బెంగాల్, బీహార్), కోలులు(బెంగాల్, బీహార్,ఒరిస్సా) 

80. బిల్లుల నాయకుడు? జ. ఊటిరాట్ సింగ్ 

81. వహబీ ఉద్యమం జరిగిన ప్రాంతం? 

జ. బెంగాల్, బీహార్ 

82. భారత ప్రథమ సంగ్రామంగా పేర్కొన్నది ? 

జ. 1857 సిపాయిల తిరుగుబాటు

 88. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 84. మంగల్ పాండే ఏ పదాతి దళానికి చెందిన వాడు ? 

జ. బెర్హంపూర్ 

85. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఏ మొగల్ చక్రవర్తిని భారత చక్రవర్తిగా తిరుగుబాటుదారులు ప్రకటించారు ? 

జ. రెండో బహదూర్‌షా

86. బీహార్ లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు ? 

జ. కున్వర్ సింగ్ 

87. నానాసాహెబ్ నాయకత్వం వహించిన తిరుగుబాటు దారులు ఏ ప్రాంతం వారు ?

 జ. కాన్పూరు

 88. నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించినవారు ? 

జ. తాంతియాతోపే

 89. 1857 తిరుగుబాటుకాలంలో బ్రిటీష్ సైన్యాలకు ఎదురోడి పోరాడిన మహిళ? 

జ. ఝాన్సీ లక్ష్మీబాయి 

90. సిపాయిల తిరుగుబాటు (1857) కాలంలో లక్నో రెసిడెన్సీని ముట్టడించిన సైన్యానికి నాయకుడు ?

 జ. మౌల్వీ అహ్మదుల్లా 

91. బరేలీలోని సైన్యాలకు నాయకత్వం వహించినవాడు ? 

జ. ఖాన్ బహదూర్ ఖాన్

92. మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షా ఎక్కడ మరణించాడు ? 

జ. రంగూన్ (బర్మా) (1862) 

93. బెంగాల్ లో వార్షిక హిందూమేళాను ప్రారంభించినవారు? 

జ. గోపాల్ మిత్రా

94. మహారాష్ట్రలో గణపతి ఉత్సవాన్ని, శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించినవారు ? 

జ. తిలక్

 95. చికాగోలో జరిగిన ప్రపంచమతాల పార్లమెంటులో పాల్గొన్న భారతీయుడు ? 

జ. స్వామి వివేకానంద

96. బెంగాల్ (1818)లో సెరామ్ మూర్ కళాశాలను నెలకొల్పినవాడు ? 

జ. విలియమ్ కేరీ

97. 1857 సిపాయిల తిరుగుబాటు ఏ తేదీన ప్రారంభమైంది ? 

జ. మే, 10

98. 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? 

జ. మీరట్

99. భారతదేశంలో బ్రిటీష్ కంపెనీ పాలన ఏ చట్టంతో రద్దయింది? 

జ. 1858 చట్టం 

100. 1858 చట్టం తర్వాత భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వాధిపతిని ఎలా పిలిచారు ? 

జ. వైస్రాయ్

101. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైను ఏ సంవత్సరంలో వేశారు ?

 జ. 1870

102. విక్టోరియా మహారాణి పంపిన ప్రకటనను 1858లో లార్డ్ కానింగ్ ఎక్కడ చదివి వినిపించాడు ?

 జ. అలహాబాద్

103. ఇండియా, ఇంగ్లండ్ ల  మధ్య దూరాన్ని తగ్గించిన సూయజ్ కాలువను ఎప్పుడు తెరిచారు ?

 జ. 1869

104. భారతదేశంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో బడ్జెట్ తయారయింది ? 

జ. 1860

105. మనదేశంలో మొదటిసారిగా ఆదాయపన్నును ఏ సంవత్సరం నుంచి వసూలు చేస్తున్నారు ? 

జ. 1860

106. భారతదేశంలో మొత్తం ఎన్ని స్వదేశీ సంస్థానాలుండేవి ? 

జ. 562

107. విక్టోరియా మహారాణి భారతదేశ చక్రవర్తిణిగా ఏ రోజు నుంచి ప్రకటించుకొంది ? 

జ. జనవరి 1, 1877

108. స్వదేశీ రాజుల విదేశీ వ్యాపారాన్ని నిషేధించిన బ్రిటీష్ వైస్రాయ్ ? 

జ. కర్జన్ 

109. మొదటి ఆంగ్లో- అప్లాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 

జ. 1839

110. మొదటి ఆంగ్లో-అప్లాన్ యుద్ధం జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్నవాడు ? 

జ. దోస్త్ మహ్మద్

111. బర్మా స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం? 

జ. 1948 

112. ఇంపీరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థను ఎక్కడ స్థాపించారు ? 

జ. పూసా (బీహార్) 

113. కరువుపీడిత ప్రాంతాలకు సహాయం అందించాలని బ్రిటీష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిశ్చయించింది? 

జ. 1883

114. బెంగాల్ లో చాలా తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో వచ్చింది?

 జ. 1943లో

115. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ను నూతనంగా ఏర్పాటుచేసిన బ్రిటిష్ అధికారి ? 

జ. డ‌ల్హౌసీ

 116. కాలువల తవ్వకాలను ఎక్కువగా చేపట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. రిప్పన్ 

117. 1940లో ఎంత శాతం వ్యవసాయభూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి? 

జ. 13 శాతం 

118. రైల్వేలను అభివృద్ధి చేసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 119. మొదటి నూలు మిల్లు 1853లో ఎక్కడ నెలకొల్పారు ? 

జ. బొంబాయి

120. 1905లో జమ్ షెడ్ పూర్ లో స్థాపించబడిన ఉక్కు కర్మాగారం ? 

జ. ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 

121. బ్రహ్మ సభను (1828) స్థాపించినవారు ? 

జ. రాజారామ్మోహన్ రాయ్

122. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి, సతీసహగమనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించడానికి కృషి చేసిన వారు? 

జ. రాజారామ్మోహన్ రాయ్

123.రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మసమాజం వ్యాప్తికి కృషిచేసిన వారు ? 

జ. కేశవచంద్రసేన్, దేవేంద్రనాథ్ టాగూర్

124. ఆర్యసమాజ(1875) స్థాపకుడు ?

 జ. దయానంద సరస్వతి

125. దయానంద సరస్వతి రచించిన గ్రంథాలు ?

 జ. సత్యార్థ ప్రకాశిక, రుగ్వేద భాష్య భూమిక 

126. రామకృష్ణ మిషన్‌ను స్థాపించినవారు ? 

జ. స్వామి వివేకానంద

Thursday, March 3, 2022

సంస్థలు - వ్యవస్థాపకులు (Organisations - Founders)

 సంస్థలు - వ్యవస్థాపకులు (Organisations - Founders)

  •  బ్రహ్మసమాజం -- రాజారాం మోహన్ రాయ్ 
  •  ఆర్యసమాజం -- దయానంద సరస్వతి 
  •  ప్రార్థనా సమాజం -- ఆత్మారాం పాండురంగ 
  •  దివ్యజ్ఞాన సమాజం -- అనిబీసెంట్ 
  • రామకృష్ణ మిషన్ -- స్వామి వివేకానంద 
  • సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి-- గోపాలకృష్ణ గోఖలే
  • భారత జాతీయ కాంగ్రెస్ -- ఏ.ఓ.హ్యూమ్ 
  • ఫార్వర్డ్ బ్లాక్ -- సుభాష్ చంద్రబోస్ (నేతాజీ)
  • శాంతినికేతన్ -- రవీంద్రనాథ్ ఠాగూర్ 
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ -- సుభాష్ చంద్రబోస్ 
  • అభివన్ భారత్ -- గణేష్ సావర్కార్ 
  • ఆంధ్రమహిళా సభ - దుర్గాబాయి దేశ్ ముఖ్
  • హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ -- నానల్ జీ  
  • సైంటిఫిక్ అసోసియేషన్-- సయ్యద్ అహ్మద్ ఖాన్
  • దేవ్ సమాజ్--సత్యానంద అగ్నిహోత్ర 
  • రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - కేశవరావ్ హెగ్డేవార్ 

Sunday, January 2, 2022

పోటీపరీక్షల ప్రత్యేకం - చరిత్ర

పోటీపరీక్షల ప్రత్యేకం - చరిత్ర  

1. గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?

1) హిందీ   2) మరాఠీ    3) పాళీ    4) మాగధి      (3)

2. కింది వాటిలో బౌద్ధ నిర్మాణం కానిదేది?

1) సంఘం  2) స్థూపం  3) విహారం  4) చైత్యం    (1)

3. బాక్రియన్ రాజు మినాండర్ ఏ బౌద్ధ సన్యాసితో జరిపిన చర్చల సారాంశం మిళిందపన్హ గ్రంథంలో ఉంది?

1) నాగభట్టుడు   2) కుమారిలభట్టుడు  3) నాగసేనుడు  4) నాగార్జునుడు     (3)

4. రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి ప్రస్తావన ఉంది?

1) పార్శ్వనాథుడు  2) మహావీరుడు  3) రుషభనాథుడు  4) దేవదత్తుడు      (1)

5.ఏ సంవత్సరంలో బుద్ధుడి మహాపరినిర్యాణం జరిగి 2500 ఏళ్లు పూర్తి అయ్యాయి?

1) 1950  2) 1959  3) 1956  4) 1955     (3)

6.నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?

1) వైశాలి  2) పాటలీపుత్రం  3) కశ్మీర్  4) కురుక్షేత్ర    (3)

7.గౌతమబుద్ధుడు కుశినారలో మరణించేటప్పుడు అతడి పక్కన ఉన్న శిష్యుడు ఎవరు?

1) నాగసేన  2) ఆనంద  3) అంబపాలి  4) సారిపుత్ర         (2)

8.యోగాచార లేదా విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తత్వవేత్త ఎవరు?

1) వసుబంధు  2) అసంగ  3) మైత్రేయనాథ  4) వత్తగామిని       (3)

9.మహాయాన బుద్ధిజంలో ‘బోధిసత్తియ అవలోకితేశ్వర’ కు మరొక పేరు?

1) పద్మపాణి  2) వజ్రపాణి  3) మంజుశ్రీ  4) మైత్రేయ         (1)

10.జైనతత్వానికి గల మరో పేరు?

1) సమాచారి  2) స్వాదవాద  3) సంఖ్య  4) పుద్గల      (2)

11.జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపింది?

1) భగవద్గీత  2) ఇతిహాసాలు  3) ఉపనిషత్తులు  4) వేదాలు       (2)

12.జైనమత సాంప్రదాయ ప్రకారం మొత్తం తీర్థంకరుల సంఖ్య?

1) 23  2) 22  3) 24  4) 21       (3)

13.జైనమత పవిత్ర గ్రంథాలు?

1) త్రిపీఠకాలు  2) వేదాలు   3) అంగాలు  4) భగవద్గీత       (3)

14.తెలంగాణలో ఏకైక జైన క్షేత్రం?

1) కొలనుపాక  2) బోధన్  3) ఉదయగిరి  4) రామతీర్థం      (1)

Sunday, October 24, 2021

పోటీపరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - చరిత్ర

 పోటీపరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - చరిత్ర 

1. ‘ప్రాజెక్టుల ప్రసాద్’అని ఎవరిని పిలుస్తారు?

  1) వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్   2) రాజారామరాయణింగార్   

3) రాజా నాయిని వెంకటరంగారావు   4) సర్ విజయానంద గజపతి  (1)


2. గాంధీజీ దండియాత్రను ఎప్పుడు ప్రారం భించారు?

  1) 1930 మార్చి 12    2) 1930 ఏప్రిల్ 6   3) 1930 మే 16    4) 1930 జూన్ 18 (1)


3. ‘క్విట్ ఇండియా ఉద్యమరాణి’ అని ఎవరిని పిలుస్తారు?

  1) సరోజినీ నాయుడు   2) అరుణా అసఫ్ అలీ   3) కాదింబినీ గంగూలీ   4) ఉషా మెహతా (2)


4. కింది వాటిలో సరికాని జత ఏది?

 1) భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర- పి. ఆనందాచార్యులు  2) సావిత్రి - అరవింద్ ఘోష్  

3) నీల్ దర్పణ్- దీనబంధు మిత్ర  4) ఇండియా విన్‌‌స ఫ్రీడం - మౌలానా అబుల్ కలాం అజాద్ (1)


5. కింది వాటిలో తులసీదాస్ రచన ఏది?

  1) గంగాలహరి   2) రామ్‌చరిత మానస్   3) మితాక్షరి   4) సుబోధిని (2)


6. మధ్యయుగానికి చెందిన కబీర్‌ను ఏ పాశ్చాత్య మేధావితో పోలుస్తారు?

  1) లెనిన్    2) ఐన్‌స్టీన్   3) స్టాలిన్    4) కారల్ మార్క్స్ (4)


7. జ్ఞానేశ్వరుడు మరాఠీ భాషలో రాసిన జ్ఞానేశ్వరి గ్రంథం ఏ గ్రంథానికి వ్యాఖ్యానం?

  1) మనుస్మృతి   2) అభిజ్ఞాన శాకుంతలం   3) భగవద్గీత    4) రుగ్వేదం  (3)


8. అభంగాలు ఎవరిని కీర్తిస్తూ రాసినవి?

  1) మీనాక్షి    2) విఠోభా   3) బుద్ధుడు   4) శివుడు  (2)


9. ఫిర్దౌసీ అనే సూఫీ మతశాఖ ఎక్కడ ఆదరణ పొందింది?

  1) బిహార్    2) ఢిల్లీ   3) సింధ్    4) బెంగాల్ (1)


10. వార్కరీ సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో రెండుసార్లు ఏ ప్రాంతాన్ని దర్శించాలి?

  1) ఉజ్జయనీ (మధ్యప్రదేశ్)   2) మధుర (ఉత్తర ప్రదేశ్)   

3) పండరీపురం (మహారాష్ట్ర)   4) తిరుమల (ఆంధ్రప్రదేశ్)   (3)


11. మీరాబాయి ఎక్కడ మరణించారు?

  1) శృంగేరీ    2) ద్వారక    3) జైపూర్    4) పూరీ  (2)


12. శివాజీ ఇచ్చే సంపదను తిరస్కరించిన భక్తి ఉద్యమకారుడు?

  1) వల్లభాచార్యుడు   2) శంకరదేవుడు   3) నామదేవుడు   4) తుకారాం  (4)


13. గణపతి దేవుని కాలంలో ప్రసిద్ధి చెందిన శైవమత శాఖ ఏది?

  1) పాశుపతం   2) వీరశైవం   3) కాలముఖం   4) కాపాలిక (1)


14. ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది?

  1) క్రీ.శ. 1243    2) క్రీ.శ. 1263   3) క్రీ.శ. 1199    4) క్రీ.శ. 1253  (2)


15. కింది వాటిలో సరైన జత ను గుర్తించండి.

  1) మదనిక శిల్పాలు-రామప్ప దేవాలయం   2) లక్నవరం చెరువు- కాకతీయులు  

 3) మాన్యఖేటం- రాష్ట్రకూటులు   4) పైవన్నీ సరైనవే  (4)


16. జైన రామాయణం రాసిందెవ రు?

  1) కంబన్    2) నాగచంద్రుడు   3) బిల్హణుడు   4) కల్హణుడు   (2)


17. ఆంధ్ర మహభాగవతం రాసిన పోతన ఏ రాజుల పాలనా కాలానికి చెందిన వారు?

  1) వెలమరాజులు    2) కాకతీయులు   3) పాండ్యులు   4) రాష్ట్రకూటులు  (1)

 

18. హోయసాలేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?

  1) దేవగిరి    2) బేలూరు   3) హాలిబేడు    4) మథురై ( 3)


19. హోయసాల రాజుల రాజధాని ఏది?

  1) రాచకొండ    2) బాదామీ   3) హన్మకొండ   4) ద్వారా సముద్రం  (4)


20. మహ్మద్ బిన్ తుగ్గక్ మధురైని ఎప్పుడు ఆక్రమించాడు?

  1) క్రీ.శ. 1328    2) క్రీ.శ. 1323   3) క్రీ.శ. 1312    4) క్రీ.శ. 1302   (1)


21. భారతదేశంపై దండెత్తి, ఆక్రమించిన తొలి పారశీక చక్రవర్తి ఎవరు?

  1) మొదటి డేరియస్    2) జెర్కసీజ్   3) మూడో డేరియస్    4) మూడో ఖుస్రూ  (3)


22. కింది వాటిలో సరైంది ఏది?

  1) అపరాంత - గోవా   2) పాటలీపుత్రం - పాట్నా  

 3) వాలికొండాపురం - పాండిచ్చేరి   4) పైవన్నీ   (4)


23. సత్యశోధక్ సమాజ్ స్థాపకులెవరు?

  1) దయానంద సరస్వతి   2) రాజా రామ్‌మోహన్ రాయ్  

 3) సురేంద్రనాథ్ బెనర్జీ   4) జ్యోతీరావ్ పూలే  (2)


24. సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి?

  1) విదేశీ వస్తువులను బహిష్కరించడం   2) శాంతియుత ప్రతిఘటన  

 3) పన్నులు కట్టకుండా ఉండడం   4) బ్రిటిషర్ల ఆస్తులు ధ్వంసం చేయడం  (3)


25. భారత స్వాతంత్రోద్యమ కాలంలో బాల చరఖా సంఘం స్థాపించిందెవరు?

  1) సరోజినీ నాయుడు   2) అరుణా అసఫ్ అలీ   3) ఇందిరా గాంధీ    4) గైడిన్లూ రాణి (3)


26. నవజీవన భారత్ సభ (1925) స్థాపించిం దెవరు?

  1) భగత్ సింగ్    2) గాంధీజీ   3) మహదేవ్ దేశాయ్     4) అంబేడ్కర్  (1)


27. షియా మతశాఖవారు తమ సంకేతంగా ఏ రంగు జెండా స్వీకరించారు?

  1) నల్లజెండా    2) ఎర్రజెండా   3) పచ్చజెండా    4) తెల్లజెండా  (1)


28. వైష్ణవ భక్తి ఉద్యమ దృక్పథంలో దాస కూటము ఏ ప్రాంతంలో ఏర్పడింది?

  1) కశ్మీర్    2) తమిళనాడు   3) బెంగాల్    4) కర్ణాటక    (4)


29. అబుల్ ఫజుల్ ప్రకారం సూఫీలలో ఎన్ని శాఖలు ఉన్నాయి?

  1) 12    2) 14    3) 16     4) 18   (2)


30.కింది వాటిలో సరైంది ఏది?

 1) క్రీ.శ. 712 - అరబ్బుల సింధు ఆక్రమణ   2) జిజియా - జుట్టు పన్ను  

3) పీర్‌సాహెబ్ దర్గా - కడప  4) పైవన్నీ సరైనవే   (4)


31. సూఫీ మత శాఖలను ఏమంటారు?

  1) తరఫ్‌లు    2) శిల్‌శిలా   3) మదర్సాలు    4) మిజిలీలు  (2)


32. ఒరియా భాషలో రామాయణం రాసిందెవరు?

  1) బలరాందాస్    2) కృతికవాసుడు   3) అతిశదీపాంకరుడు   4) లక్ష్మణసేనుడు  (1)


33. రుగ్వేదాన్ని పోలిన గ్రంథం ఏది?

  1) గీతాగోవిందం   2) ఖురాన్   3) ఆదిగ్రంథ్    4) జెండ్ అవెస్థా   (4)


34. కింది వాటిలో బంకించంద్ర చటర్జీ రచన కానిదేది?

  1) దుర్గేశ్ నందిని    2) కపాల కుండల   3) పరిణీత    4) మృణాళిని   (3)


35. భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?

  1) ఫిబ్రవరి 28    2) ఏప్రిల్ 14   3) జూలై 14    4) ఆగస్ట్ 29    (1)


36. మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన లీడర్ పత్రికను ఎక్కడ నుంచి ప్రచురించారు?

  1) ఢిల్లీ     2) బొంబాయి   3) అలహాబాద్    4) మద్రాసు  (3)


37. పంచశీల సూత్రాలను ఉల్లంఘించి చైనా భారత్‌పై ఎప్పుడు దండెత్తింది?

  1) 1961 ఆగస్ట్ 16   2) 1962 అక్టోబర్ 20   3) 1959 నవంబర్ 19   4) 1949 జనవరి 27  (2)


38. ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని (కుప్పం) ఎప్పుడు నెలకొల్పారు?

  1) 1997    2) 1999   3) 2001    4) 2003  (1)


39. కింది వాటిలో ఏ దేవాలయం నీడ భూమిపై పడదు?

  1) జగన్నాథాలయం (పూరీ)   2) బృహదీశ్వరాలయం (తంజావూరు)   3) రామప్ప దేవాలయం (పాలంపేట)   4) రుద్రేశ్వరాలయం (హన్మకొండ)  (2)


40. ‘స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే నగరం ఏది?

  1) అలహాబాద్    2) హైదరాబాద్   3) బొంబాయి   4) అహ్మదాబాద్  (4)


41. లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాను అతివాద నాయకులు ఎపుడు స్థాపించారు?

  1) 1907   2) 1908  3) 1909   4) 1910   (4)


42. బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదే శీ దండయాత్ర అన్నది ఎవరు?

  1) దాదాభాయ్ నౌరోజీ   2) బిపిన్ చంద్రపాల్   3) గోపాలకృష్ణ గోఖలే   4) తేజ్ బహదూర్ సప్రూ  (1)


43. సైమన్ కమిషన్‌లో అధ్యక్షుడితో సహా ఎంత మంది భారత్ వచ్చారు?

  1) 7    2) 8  3) 9    4) 10   (1)


44. ఆల్‌ఇండియా ముస్లింలీగ్ పతాకం ఏది?

  1) నక్షత్రం, అర్ధచంద్రాకారం ఉన్న హరిత వర్ణ పతాకం

  2) ఉదయించే సూర్యుడు ఉన్న తెలుపు రంగు ఉన్న పతాకం 

  3) ఛరఖా ఉన్న కాషాయ పతాకం   4) పూర్ణ చంద్రుడు ఉన్న పసుపు వర్ణ పతాకం   (1)


45. ఉప్పు సత్యాగ్రహంలో ఇందిరాగాంధీ చిన్నతనంలోనే కింది వాటిలో దేని ద్వారా ఉద్యమం నడిపింది?

  1) సత్యసేన    2) శాంతిసేన   3) వానరసేన   4) రామదండు   (3)


46. 1954 మే 29న ఏయే దేశాల పంచశీల ఒప్పందం మధ్య జరిగింది?

  1) భారత్, అమెరికా   2) భారత్, చైనా   3) భారత్, ఇటలీ   4) భారత్, జపాన్   (2)


47. జవహర్‌లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో మరణించారు?

  1) 1964   2) 1965   3) 1964   4) 1967   (1)


48. క్రాంతి మైదాన్ అనే చారిత్రక ప్రాంతం ఎక్కడ ఉంది?

  1) లక్నో   2) ముంబై   3) బెంగళూరు    4) కలకత్తా      (2)

Wednesday, September 22, 2021

బహుళైశ్చిక ప్రశ్నలు - సింధు నాగరికత

 బహుళైశ్చిక ప్రశ్నలు  - సింధు నాగరికత

1.సింధూ లోయ నాగరికత ఏ కాలానికి చెందింది?

1) క్రీ.పూ. 3000  2) క్రీ.పూ. 4000  3) క్రీ.పూ. 1000  4) క్రీ.పూ. 4500   (1)

2.సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఏ రాష్ర్టంలో ఉంది?

1) గుజరాత్  2) మహారాష్ర్ట  3) పంజాబ్  4) రాజస్థాన్  (1)

3.హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతమేది?

1) మెలూహా  2) సుమేరియా  3) చన్హుదారో  4) కాళీభంగన్   (1)

4.అమ్మతల్లి ఆరాధకులైన సింధూ ప్రజలు పూజించిన పురుష దేవుడెవరు?

1) ఇంద్రుడు  2) విష్ణువు  3) బ్రహ్మ  4) పశుపతి    (4)

5.గుజరాత్‌లో జరిగిన తవ్వకాల్లో కొత్తగా బయటపడిన హరప్పా నగరం ఏది?

1) ధోలవీర  2) ఖాండియ  3) కుంటాసి  4) మాండా    (1)

6.సింధూ నగరాల్లో గృహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?

1) కాల్చిన ఇటుకలు  2) వెదురు  3) చెక్క  4) గ్రానైట్   (1)

7.వీటిలో తొలి నగరీకరణగా పేరు పొందింది?

1) ఆర్య నాగరికత  2) సింధూ నాగరికత  3) షోడశ జనపదాలు  4) మగధ రాజ్య స్థాపన   (2)

8. సింధూ నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాల్లో విస్తరించింది?

1) ఉత్తర ప్రాంతం  2) తూర్పు ప్రాంతం  3) పశ్చిమ ప్రాంతం  4) 1, 3  (4)

9.సింధూ ప్రజల లిపి?

1) ప్రాకృతం  2) సంస్కృతం  3) బొమ్మల  4) ద్రావిడ   (3)

10.గుర్రం అవశేషాలు బయటపడిన సింధూ ప్రాంతం?

1) సుర్కోటడా  2) లోథాల్  3) చన్హుదారో  4) బన్వాలీ    (1)

11. మొహంజొదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?

1) పూర్వీకుల దేవాలయం  2) క్రీడా ప్రాంగణం  3) మృతుల దిబ్బ  4) ఏవీకాదు   (3)

12.హరప్పా ప్రజలు ఆరాధించింది?

1) అమ్మతల్లి  2) పశుపతి, లింగం  3) జంతువు, సర్పాలు, చెట్లు  4) అన్నీ   (4)

13. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది?

1) క్రీ.శ. 1912  2) క్రీ.శ. 1921  3) క్రీ.శ. 1922  4) క్రీ.శ. 1925  (2)

14.సింధూ లిపితో పోలికలు గల భారతీయ లిపి?

1) పాళీ  2) బ్రాహ్మి  3) ద్రవిడియన్  4) ఖరోష్టి   (3)

15.అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ ఉంది?

1) హరప్పా  2) లోథాల్  3) ధోల్‌వీర  4) రంగాపూర్    (1)

16.సింధు ప్రజలకు ఇష్టమైన జంతువు?

1) ఎద్దు  2) ఒంటె  3) గుర్రం  4) ఏనుగు   (1)

17.సింధూ ప్రజలకు తెలియని జంతువు?

1) కుక్క  2) ఆవు  3) ఎద్దు  4) గుర్రం     (4)

18.సింధూ ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేశారు?

1) చెక్క  2) కంచు  3) స్టియటైట్ (మెత్తని రాయి)  4) మట్టి   (3)

19.ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధూ నగరం ఏది?

1) కాళీభంగన్  2) లోథాల్  3) హరప్పా  4) మొహంజొదారో   (1)

20.మహాస్నాన వాటిక ఏ నగరంలో ఉంది?

1) హరప్పా  2) లోథాల్  3) మొహంజొదారో  4) చన్హుదారో    (3)

21. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?

1) మెసపటోమియా  2) చైనా  3) సింధూ  4) పర్షియా    (3)

22.హరప్పా సంస్కృతి నిర్మాతలెవరు?

1) సుమేరియన్లు  2) ఆర్యులు  3) ద్రావిడులు  4) ఆస్ట్రలాయిడ్‌లు   (3)

23.హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలేవి?

1) రాగి  2) లెడ్  3) టిన్  4) అన్నీ     (4)

24.హరప్పా తవ్వకాల్లో బయటపడిన ఆయుధం?

1) ఖడ్గం  2) ఈటె  3) గొడ్డలి  4) బల్లెం    (1)

25.హరప్పా ప్రజల ప్రధాన వృత్తి?

1) పశుపోషణ  2) వ్యవసాయం  3) వ్యాపారం  4) మత్స్య గ్రహణం   (2)

26.సింధూ ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటోమియా నగరంలో కనుగొన్నారు?

1) ఉర్  2) కిష్  3) టెల్  4) ఉమ్మా    (4)

27.హరప్పా సంస్కృతికి చెందిన కాళీభంగన్ ఏ రాష్ర్టంలో ఉంది?

1) గుజరాత్  2) రాజస్థాన్  3) హర్యానా  4) ఉత్తరప్రదేశ్   (2)

28.లోథాల్, చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి?

1) నౌకా నిర్మాణం  2) పూసల తయారీ  3) నేత పరిశ్రమ  4) లోహ పరిశ్రమ   (2)

29.సింధూ ప్రజల కళాభివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ లభించింది?

1) మొహంజొదారో  2) హరప్పా  3) చన్హుదారో  4) కాళీభంగన్   (1)

Wednesday, September 15, 2021

Father of Scientists

Father of Scientists
Father of AyurvedaCharaka
Father of BiologyAristotle
Father of PhysicsAlbert Einstein
Father of StatisticsRonald Fisher
Father of ZoologyAristotle 
Father of HistoryHerodotus
Father of MicrobiologyLouis Pasteur 
Father of BotanyTheophrastus
Father of AlgebraDiophantus
Father of Blood groupsLandsteiner
Father of ElectricityBenjamin Franklin
Father of TrigonometryHipparchus
Father of GeometryEuclid
Father of Modern ChemistryAntoine Lavoisier
Father of RoboticsNikola Tesla
Father of ElectronicsRay Tomlinson
Father of Internet Vinton Cerf
Father of Economics    Adam Smith
Father of Video gameThomas T. Goldsmith, Jr.
Father of GeneticsGregor Johann Mendel

Tuesday, August 31, 2021

ప్రాచీన భారత దేశ చరిత్ర - మాదిరి ప్రశ్నలు

 ప్రాచీన భారత దేశ చరిత్ర - మాదిరి ప్రశ్నలు

1. అష్టాధ్యాయి రచించిన పాణిని వీటిలో ఏ మహాజనపదకు చెందినవాడు? 

ఎ) గాంధార బి) కాంభోజ (సి) వత్స డి) అవంతి     (ఎ)

2. లిచ్చావీలను అంతం చేయడంలో అజాతశతృవుకు సహకరించిన మంత్రి? 

ఎ) వస్సాకార బి) బద్ధసాల సి) కౌటిల్య డి) కల్పక   (ఎ)

3. నందరాజులు ఏ మతాన్ని ఆదరించారు? 

ఎ) హిందూ బి) బౌద్ద సి) జైన   డి) అజీవిక       (సి)

4. విశ్వామిత్రుడితో ఏ రాజుని పోల్చుతారు? 

ఎ) బింబిసార బి) అజాతశత్రువు సి) మహాపద్మనందుడు డి) కాలాశోక  (సి)

5. కాకవరిన్ బిరుదున్న రాజు? 

ఎ) అజాతశత్రువు బి) కాలశోకుడు సి) శిశునాగ డి) పద్మనందుడు   (బి)

6. మగధ రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రకు మార్చిన మగధ చక్రవర్తి? 

ఎ) ఉదయనుడు బి) కాలశోకుడు సి) చంద్రగుప్త మౌర్యుడు డి) బింబిసారుడు  (బి)

7. అలెగ్జాండర్ భారత్ పై ఎప్పుడు దండెత్తాడు?

ఎ) 327 B.C     బి) 303 B.C     సి) 302 B.C    డి) 298 B.C   (ఎ)

8. బుద్ధుడి జీవితకాలంలో మనుగడలో లేని మహాజనపదం?

ఎ) మల్ల బి) మగధ సి) కోసల డి) అహతి           (ఎ)

9. మగధను పాలించిన రాజవంశాల కాల క్రమం? 

ఎ) బృహద్రథ, హర్యాంక, శిశునాగ, నంద 

బి) హర్యాంక, బృహద్రథ, శిశునాగ, నంద

 సి) శిశునాగ, హర్యాంక, బృహద్రథ, నంద

 డి) బృహద్రథ, శిశునాగ, హర్యాంక, నంద            (ఎ)

10. అజాతశత్రువు వివాహం చేసుకొన్న కోసల రాకుమార్తె ?

 ఎ) యశోధ బి) త్రిశాల సి) కోసల మహాదేవి డి)వజ్జీర    (డి)

11. వీరిలో ఏ మగధరాజు బుద్ధుడ్ని కలిసిన దృశ్యం బార్హుత్ శిల్పాల్లో చెక్కారు? 

ఎ) బింబిసారుడు బి) అజాతశత్రువు సి) ఉదయాన్ డి) శిశునాగ   (బి)

12. వీరిలో శ్రేణిక బిరుదున్న రాజు? 

ఎ) ప్రసేన్ జీత్ బి) బింబిసారుడు సి) మహాసేనుడు డి) కాలాశోకుడు  (బి)

13. బుద్ధుడు, మహావీరుడు, మస్కరి గోషల పుత్రుడు ఎవరి పాలనా కాలంలో నిర్యాణం పొందారు?

 ఎ) బింబిసారుడు బి) అజాతశత్రువు సి) ఉదయనుడు డి) కాలశోకుడు  (బి)

14. గ్రీకు రచనల్లో అగ్రామ్స్ గా పేరొందిన రాజు?

ఎ) ధననందుడు బి) శిశునాగుడు సి) అశోకుడు డి) బిందుసారుడు   (ఎ)

ప్రాచీన భారతదేశ చరిత్ర - మగధను పాలించిన రాజవంశాలు

 ప్రాచీన భారతదేశ చరిత్ర - మగధను పాలించిన రాజవంశాలు

మౌర్యసామ్రాజ్యం ఏర్పడేంత వరకు మగధను 3 రాజ వంశాలు పాలించాయి. 

అవి.. 

హర్యాంక వంశం (544-413): 

బింబిసారుడు: ఇతడితో ప్రారంభమైన మగధ సామ్రాజ్యం అశోకుడి కళింగ యుద్ధం వరకు కొనసాగింది. ఈయన అంగను జయించి తన కుమారుడైన అజాత శత్రువును రాజప్రతినిధిగా నియమించాడు.

అజాతశత్రువు: తండ్రిని హత్య చేసి సింహాసనం ఆక్రమించాడు. తీవ్ర సామ్రాజ్యవాద విధానం అవలంభించాడు. కోసలరాజైన తన మేనమామ ప్రసేజ్ తో యుద్ధంలో విజయం సాధించి, కోసల రాకుమార్తెను వివాహం చేసుకోవడంతో పాటు కాశీని తిరిగి పొందాడు. ఇతడి కాలంలో మొదటి బౌద్ధ సంగీతి నిర్వహించారు. ఇతడికి కునిక అనే బిరుదుంది.

ఉదయనుడు: ఇతడు పాటలీ గ్రామంలోని గంగ, సోన్ నది సంగమ స్థానంలో కోటను నిర్మించడం ద్వారా పాటలీపుత్ర నగర నిర్మాతగా భావిస్తారు.

శిశునాగ వంశం (413-364):

శిశునాగుడు: ఉదయనుడి తర్వాత పితృహంతకులు రాజులుగా వచ్చారు. వీరితో విసిగిన ప్రజలు కాశీలో రాజ ప్రతినిధిగా ఉన్న శిశునాగుడ్ని రాజుగా చేసినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు రాజధానిని వైశాలికి మార్చాడు. అవంతి రాజు ప్రద్యోతను ఓడించి అవంతి రాజ్యాన్ని మగధలో కలపడం ఇతడి గొప్ప విజయం. దీంతో ఈ రాజ్యాల మధ్య వందేళ్లుగా సాగిన వైరం అంతమైంది.

కాలశోకుడు: ఇతడు రాజధానిని పాటలీ పుత్రానికి తిరిగి మార్చాడు. ఇతడి కాలంలో రెండో బౌద్ధ సంగీతి నిర్వహించారు. ఇతడ్ని సేనాపతి మహా పద్మనందుడు హత్యచేసి నందవంశం స్థాపించాడు.

నందవంశం (364-321): ఈ కాలంలో మగధను పాలించిన అత్యంత బలమైన వంశం ఇదే.

మహాపద్మనందుడు: అనేక క్షత్రియ రాజ కుటుంబాలను రూపుమాపి రెండో పరశురాముడిగా పేరొందాడు. ఖారవేలుడి హాథిగుంఫా శిలాశాసనం ప్రకారం ఇతడు కళింగను జయించి విజయ చిహ్నంగా అక్కడ్నుంచి జైన తీర్థంకరుడి విగ్రహం  తెచ్చినట్లు తెలుస్తోంది. ఏకరాట్ అనే బిరుదు పొందాడు.

ధననందుడు: మహా పద్మనందుడి తర్వాత అతడి ఎనిమిది మంది కుమారులు పాలించారు. వారిలో చివరివాడు ధననందుడు. ఇతడికి 2 లక్షల పదాతిదళం, 20 వేల అశ్వికదళం, 3 వేల గజదళం, 2 వేల రథ బలం ఉండేది. అలెగ్జాండర్ సేనలు బియాస్ దాటి భారత్ పై దండెత్తక పోవడానికి వీరి బలసంపత్తి కూడా ఒక కారణం. చంద్రగుప్త మౌర్యుడు ఇతన్ని అంత మొందించి మౌర్య వంశాన్ని స్థాపించాడు.

ప్రాచీన భారతదేశ చరిత్ర - 16 రాజ్యా లు

 ప్రాచీన భారతదేశ చరిత్ర - 16 రాజ్యా లు

1. అంగ: దీని రాజధాని చంపా. బ్రహ్మదత్తుడిని అంతం చేసి బింబిసారుడు ఈ రాజ్యా న్ని ఆక్రమించాడు.

 2. కాశీ: రాజధాని వారణాశి. ఇది వరుణ, ఆసి నదుల సంగమ ప్రాంతం. 

3. కోసల: దీని తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. ఈ రాజులు కాశీని ఆక్రమించుకొన్నారు. ఈ రాజ్యం చివరికి మగధలో విలీనమైంది. 

4. వజ్జీ: వైశాలి దీని రాజధాని. ఇది 8 గణరాజ్యాలతో కూడిన సమాఖ్య. వైశాలి రాజైన చేతకుడి కుమార్తె చెల్లనను బింబిసారుడు వివాహం చేసుకొన్నాడు. ఈ రాజ్యాన్ని అజాత శత్రువు అంతం చేశాడు. 

5. మల్ల: దీని రాజధానులు కుశినార, పావ. కుశినారలో బుద్ధుడు, పావలో మహావీరుడు నిర్యాణం చెందారు. ఈ గణరాజ్యం బుద్ధుడ్ని బాగా ఆదరించింది. బుద్ధుడి శిష్యులు ఆనందుడు, ఉపాలి ఈ రాజ్యానికి చెందినవారే. పావలో సాంతగార అనే శాసనసభ ఉండేది. 

6. చేది: రాజధాని సుక్తిమతి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంది.

7. వత్స: రాజధాని కౌశాంబి. దీని రాజు ఉదయనుడు. బౌద్ధమతాన్ని ఆదరించాడు. హర్షుడి ప్రియదర్శిక,రత్నావళితో పాటు అనేక కథల్లో ఇతడు నాయకుడు. అవంతి రాజైన పలాక ఈ రాజ్యాన్ని ఆక్రమిం చాడు. 

8. పాంచాల: దీని రాజధానులు అహిచ్చత్ర, కంపిల్య

 9. శౌరసేన: దీని రాజధాని మధుర. గ్రీకు రచనల్లో ఈ రాజ్యాన్ని సౌరసేనాయ్ గా, రాజధానికి మేధోరాగా ప్రస్తావించారు. 

10. మత్స్య: దీని రాజధాని విరాటనగరం. ఈ రాజ్యం మగధలో కలిసిపోయింది. 

11. కురు: దీని రాజధాని ఇంద్రప్రస్థ. ఆధునిక ఢిల్లీ పరిసరాల్లోని నగరం. రెండో రాజధాని హస్తినాపుర్. 

12. అస్సక/అస్మక: రాజధాని పొదన లేదా పోటన. దీన్ని నేటి బోధన్ గా భావిస్తారు. షోడశ మహాజనపదాల్లోని ఏకైక దక్షిణాది రాజ్యం . ఆంధ్ర, మహారాష్ట్రలకు విస్తరించింది. 

13. అవంతి: రాజధానులు ఉజ్జయినీ, మహిష్మతి. బుద్ధుడి సమకాలికుడైన అవంతి రాజు ప్రద్యోత లేదా చండ ప్రద్యోత మహాసేన. దీని చివరిరాజైన నందివర్థనుడిని ఓడించి మగధ రాజు శిశునాగుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు. 

14. గాంధార: రాజధాని తక్షశిల. దీనిరాజు పుక్కుసతి లేదా పుష్కర సరీన్. ఈయన బింబిసారుడి వద్దకు రాయబారిని పంపాడు. ఈ రాజ్యాన్ని పర్షియన్లు ఆక్రమించుకున్నారు.

 15. కాంభోజ: దీని రాజధాని రాజాపుర (గిరివజ్ర) 

16. మగధ: రాజగృహ, పాటలీపుత్ర దీని రాజధానులు

       బుద్ధుడి కాలంలో పై 16 జనపదాల్లో కేవలం నాలుగు రాజ్యాలే ఉండేవి. అవి... వత్స, అవంతి, కోసల, మగధ. మిగిలిన రాజ్యాలన్నీ ఈ నాలుగు రాజ్యాల్లో విలీనమయ్యాయి. క్రీ.పూ. 4వ శతాబ్దంలో ఈ నాలుగు రాజ్యాలూ విలీనమై మగధ సామ్రాజ్యం ఆవిర్భవించింది.

Wednesday, August 25, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - తెలుగు

 పోటీ పరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - తెలుగు 

1. పాండవులతో మహప్రస్థానానికి వెళ్లిందెవరు?

  1) జటాయువు 

  2) శునకం

  3) హరిణం 

  4) ఉడుత         (2)


2. తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని ఎవరికి అంకితమిచ్చారు?

  1) మనుమసిద్ధి మహారాజు

  2) హరిహర నాథుడు

  3) మంత్రి భాస్కరుడు

  4) గణపతి దేవ చక్రవర్తి      (2)


3.‘శ్మశానవాటి’ పద్యాలు ఏ నాటక ప్రదర్శన ద్వారా ప్రచారం పొందాయి?

  1) చింతామణి 

  2) గయోపాఖ్యానం

  3) యమాంజనేయ యుద్ధం

  4) సత్యహరిశ్చంద్ర         (4)


4.‘నందీశ్వరునిశాపం’ పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది?

  1) మొల్ల రామాయణం

  2) రంగనాథ రామాయణం

  3) కంకంటిపాపరాజు ఉత్తర రామాయణం

  4) భాస్కర రామాయణం        (3)


5. నందీశ్వరుడిని వానర ముఖుడు అని హేళనచేసి, శాపానికి గురైన వారెవరు?

  1) విభీషణుడు 

  2) రావణుడు

  3) కుబేరుడు 

  4) మైరావణుడు       (2)


6.‘తిన్నని ముగ్ధ భక్తి’ ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం గ్రంథంలోని ఏ ఆశ్వాసంలోనిది?

  1) ద్వితీయాశ్వాసం 

  2) చతుర్థాశ్వాసం

  3) తృతీయాశ్వాసం 

  4) పంచమాశ్వాసం     (3)


7. స్వప్న వృత్తాంతాన్ని వ్యక్తీకరించిన తొలి తెలుగు కవి?

  1) పోతన 

  2) పింగళి సూరన

  3) తిక్కన 

  4) ఎర్రన       ( 3)


8. ‘శ్రీకాళహస్తి’లో శ్రీ అంటే?

  1) లక్ష్మి  

  2) సర్పం

  3) ఏనుగు 

  4) సాలెపురుగు       (4)


9. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’  గేయ రచయిత ఎవరు?

  1) పులుపుల శివయ్య 

  2) వేములపల్లి శ్రీకృష్ణ

  3) త్రిపురనేని రామస్వామి చౌదరి

  4) శంకరంబాడి సుందరాచారి         (2)


10. కింది వాటిలో జాషువా బిరుదు కానిది ఏది?

  1) కవి కోకిల 

  2) కవి సామ్రాట్

  3) నవయుగ కవి 

  4) మధుర శ్రీనాథ         (2)


11. ‘విప్లవ రుషిని, విద్రోహ కవిని’ అని చెప్పుకున్న కవి ఎవరు?

  1) శ్రీశ్రీ 

  2) జ్వాలాముఖి

  3) శ్రీరంగం నారాయణ బాబు

  4) వరవరరావు          (3)


12. ‘స్పర్థ’ పాఠ్యభాగం శ్రీనాథుడి హరవిలాసంలోని  ఏ ఆశ్వాసంలోనిది?

  1) ద్వితీయాశ్వాసం 

  2) చతుర్థాశ్వాసం

  3) సప్తమాశ్వాసం 

  4) పంచమాశ్వాసం       (3)


13. ‘హరవిలాస’ కృతిభర్త ఎవరు?

  1) బెండపూడి అన్నయమంత్రి

  2) అవచి తిప్పయశెట్టి

  3) వీరభద్రా రెడ్డి 

  4) మామిడి సింగన        (2)


14.కింది వాటిలో ముని మాణిక్యం నరసింహారావు ప్రసిద్ధ రచనలు ఏవి?

  1) దాంపత్యోపనిషత్తు

  2) కాంతం కథలు - కాంతం కైఫీయత్తు

  3) రుక్కుతలి, గృహప్రవేశం

  4) పైవన్నీ       (4)


15. హాస్య రచనల్లో ‘సింహత్రయం’గా ప్రసిద్ధులైనవారు ఎవరు?

  1) చిలకమర్తి లక్ష్మీ నరనసింహారావు

  2) పానుగంటి లక్ష్మీ నరసింహారావు

  3) మునిమాణిక్యం నరసింహారావు

  4) పైవారందరూ            (4)


16.‘చాసో’ అసలు పేరు?

  1) చాగంటి నరసింహారావు

   2) కానుకొలను సోమయాజులు

  3) చాగంటి నరహరిరావు

  4) కానుకొలను నరహరిరావు        (2)


17. తెలంగాణ మాండలికంలో ‘ఎచ్చరిక’ కథ రాసిన రచయిత ఎవరు?

  1) కాళోజీ నారాయణరావు

  2) బోయ జంగయ్య 

  3) బి.ఎస్. రాములు

  4) యశోధా రెడ్డి       ( 2)


18. ప్రసిద్ధమైన ‘జాతర’ నవలా రచయిత ఎవరు?

  1) దాశరథి రంగాచార్యులు

  2) ఆనందారామం 

  3) బోయ జంగయ్య

  4) వట్టికోట ఆళ్వారుస్వామి     (3)


19. ‘ద హేజ్ ’ కథా రచయిత?

  1) హితశ్రీ 

  2) శశిశ్రీ

  3) మొహిద్దీన్ 

  4) ఇస్మాయిల్     (2)


20. ‘శశిశ్రీ’ అసలు పేరు?

  1) షేక్ మొహిద్దీన్ 

  2) షేక్ కరీముల్లా

  3) షేక్ రహంతుల్లా 

  4) షేక్ ఇస్మాయిల్       (3)


21. ‘నేను ఫెమినిస్టునీ, హ్యూమనిస్టునీ’ అని చెప్పుకున్న రచయిత్రి?

  1) సావిత్రి 

  2) విమల

  3) మల్లాది సుబ్బమ్మ

  4) పాటిబండ్ల రజని          (3)


22. బాల్యంలోనే తిరువాయూర్‌లో కచేరి నిర్వహించిన గాయకుడు?

  1) ఘంటసాల 

  2) బాలమురళీ కృష్ణ

  3) నేదునూరి కృష్ణమూర్తి

  4) బాల సుబ్రహ్మణ్యం       (2)


23. పాండురంగ మహాత్మ్యం ప్రబంధ కృతిపతి ఎవరు?

  1) శ్రీకృష్ణ దేవరాయలు

  2) విరూరి వేదాద్రి

  3) తిమ్మరుసు 

  4) పండరినాథుడు          (2)


24. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య!’ అని పిలిచిన కవి?

  1) విద్వాన్ విశ్వం 

  2) అడవి బాపిరాజు

  3) ఆదిరాజు వీరభద్రరావు

  4) పుట్టపర్తి నారాయణాచార్యులు        (2)


25. ‘పాతకాలం పద్యమైతే, వర్తమానం వచన కవిత’ అని వాఖ్యానించిన వారెవరు?

  1) చేకూరి రామారావు

  2) ఆరుద్ర 

  3) కుందుర్తి

  4) కె.వి. రమణారెడ్డి         (3)


26.తెనాలి కథాత్రయంగా ప్రసిద్ధి చెందినవారెవరు?

  1) చలం 

  2) కొడవటిగంటి

  3) గోపీచంద్ 

  4) పైవారందరూ        (4)

Monday, August 23, 2021

పోటీ పరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - చరిత్ర

 పోటీ పరీక్షల ప్రత్యేకం - బహుళైశ్చిక ప్రశ్నలు - చరిత్ర 

1.భారతదేశంలో ప్రథమ మహిళా లోకో పైలట్(రైలు డ్రైవర్) ఎవరు?

  1) సత్యవతి యాదవ్

  2) సురేఖా యాదవ్

  3) సుజాతా యాదవ్ 

  4) సుప్రియాంక                (2)

2. బుడా పెస్ట్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?

  1) రైన్  

  2) పో

  3) డాన్యూబ్ 

  4) డాన్           (3)

3. అతి పురాతనమైన పటాలను తయారు చేసినవారెవరు?

  1) సుమేరియన్లు 

  2) ఈజిప్టియన్లు

  3) చైనీయులు 

  4) భారతీయులు       (1)

4. నైజీరియన్ల చమురు శుద్ధి కర్మాగారాలపై ఏ కంపెనీలు ఆధిపత్యాన్ని కల్గి ఉన్నాయి?

  1) ఫ్రెంచ్ 

  2) డచ్

  3) బ్రిటన్ 

  4) స్పానిష్        (2)

5. కింది వాటిలో మనదేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న సంవత్సరం ఏది?

  1) 2012 

  2) 2011

  3) 2008 

  4) 2003        (2)

6. ఢిల్లీ సముద్ర తీరానికి ఎంత ఎత్తున ఉంది?

  1) 200 మీ. 

  2) 300 మీ.

  3) 400 మీ. 

  4) 500 మీ.      (1)

7. పలుగురాయిని ఏ శిలాయుగంలో వినియోగించారు?

  1) ప్రాచీన శిలాయుగం

  2) మధ్య శిలాయుగం

  3) నవీన శిలాయుగం 

  4) లోహయుగం             (1)

8. కచ్చాపట్టు దారాలను పడుగుకు, పేకకు అనువుగా చేయడాన్ని స్థానికంగా ఏమంటారు ?

  1) బర్‌పూరి 

  2) సప్పూరి

  3) కస్తూరి 

  4) ఏదీకాదు          (2)

9. చలనశక్తి యంత్రాన్ని కనిపెట్టిన వారెవరు? 

  1) జార్‌‌జ స్టీవెన్సన్ 

  2) జేమ్స్‌వాట్ 

  3) జాన్ లేడన్ 

  4) మేక్‌డమ్     (1)

10. ‘హుండీ’ అంటే

  1) బంగారు నాణేలు 

  2) పంచ్ చేసిన నాణేలు

  3) నాణేలు

  4) కాగితపు డబ్బు       (4)

11. 1606లో యూరప్‌లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరం ఏది?

  1) పారిస్  

  2) మాస్కో

  3) ఆమ్‌స్టర్ డాం 

  4) మాడ్రిడ్       (3)

12.గ్రామ సభలో సభ్యులుగా ఎవరు  ఉంటారు?

  1) గ్రామంలోని జనాభా

  2) గ్రామంలో ఇళ్లు కలిగినవారు

  3) గ్రామంలో నమోదయిన  ఓటర్లు

  4) గ్రామంలో విద్యావంతులు         (3)

13.చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?

  1) బహదూర్ షా జాఫర్ 

  2) బాబర్ 

  3) అక్బర్             

  4) జౌరంగజేబు     (1)

14.1977 సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వల్ల ఎక్కువ నష్టపోయిన ప్రాంతం ఏది?

  1) దివి సీమ 

  2) రాయలసీమ

  3) కోన సీమ 

  4) అరకులోయ  (1)

15. నేపాల్‌లో రాచరికం రద్దు చేసిన సంవత్సరం?

  1) 2004 

  2) 2005

  3) 2006 

  4) 2007       (4)

16. బెంగాల్ విభజన చేసిన వైస్రాయి  పేరేమిటి?

  1) లిట్టన్ 

  2) రిప్పన్

  3) కర్జన్ 

  4) ఎవరూ కాదు      (3)

17. శాసన మండలిలో ఎన్నుకోబడే సభ్యుల వాటా ఎంత?

  1)   3/5 

  2)  4/6

  3)  5/6

  4) 1/6        (3)

Friday, January 22, 2021

భారతీయ చక్రవర్తులు - పరిపాలించిన కాలం

భారతీయ చక్రవర్తులు - పరిపాలించిన కాలం 
భారతీయ చక్రవర్తులుపరిపాలించిన కాలం 
పాల సామ్రాజ్యంక్రీ.శ 750-1174
మౌర్య సామ్రాజ్యం క్రీ.పూ. 322 నుండి 185 వరకు
చోళ సామ్రాజ్యం క్రీ.పూ. 301 - క్రీ.శ 1279
శాతవాహన రాజవంశం క్రీ.పూ. 230 - క్రీ.శ 199
ఇండో-గ్రీక్ రాజ్యం క్రీ.పూ 180 - క్రీ.శ 10
కుషాణులుక్రీ.శ. 30-375
గుప్త సామ్రాజ్యం క్రీ.శ 320 నుండి 550 వరకు
చాళుక్య సామ్రాజ్యం క్రీ.శ 543-1156
ఖిల్జీ సామ్రాజ్యంక్రీ.శ 1290-1320
విజయనగర సామ్రాజ్యం క్రీ.శ 1336-1660
తుగ్లక్ రాజవంశం క్రీ.శ 1320-1414
మొఘల్ సామ్రాజ్యం క్రీ.శ. 1526 - 1857
మరాఠా సామ్రాజ్యం క్రీ.శ 1674-1820
బ్రిటిష్ సామ్రాజ్యం క్రీ.శ 1858 మరియు 1947

Indian Empires - name & Period

NamePeriod
Pala Empire750-1174 CE
Maurya Empire322 to 185 BC
Chola Empire301 BC - 1279 AD
Satavahana dynasty230 BC - 199 AD
Indo-Greek Kingdom180 BC - 10 AD
Kushan Empire30-375 AD
Gupta Empire320 to 550 AD
Chalukya Empire543-1156 AD
Khilji Empire1290-1320 AD
Vijayanagara Empire1336-1660 AD
Tughlaq dynasty1320-1414 AD
The Mughal Empire1526 - 1857 AD
Maratha Empire1674-1820 AD
British Empire1858 and 1947 AD

Wednesday, November 11, 2020

History - శాతవాహనులు - సాంస్కృతిక సేవ

శాతవాహనులు - సాంస్కృతిక సేవ  

1. పౌదాన్యపురాన్ని ఏ పట్టణంతో పోల్చారు?

1. బోధన్             2. కోటిలింగాల              3. పెదబంకుర్         4. పుణిసిరి          (1)

2. 'మెడోకళింగ', 'తెన్ కళింగ' పదాలను ప్రయోగించినవారు?

1. పరాశరుడు              2. అగస్త్యుడు              3. టాలమి          4. పుటార్క్           (2)

3. ట్రిలింగాన్, ట్రిలిప్తాన్ పదాలను ఉపయోగించినదెవరు?

1. పెరిప్లస్              2. టాలమి            3. ప్లిని          4. జస్టిస్           (2)

4. 'త్రిలింగశ్చ' పదం ఏ గ్రంథంలో ఉంది?

1. మార్కండేయ పురాణం            2. మత్స్య  పురాణం

 3. బ్రహ్మాండ, భవిష్యత్తు పురాణాలు        4. విష్ణు, భాగవత పురాణాలు           (1)

5. 'ఆంధ్రభృత్య' అని పేర్కొన్న గ్రంథం ఏది?

1. రామాయణం              2. భాగవతం               3. భారతం          4. ఐతరేయ బ్రాహ్మణం           (2)

6. ఆంధ్రులు చేర, చోళ, పాండ్యులతో కలిసినట్లు చెప్పిన గ్రంథం?

1. మహాభారతం              2. రామాయణం              3. కంఠోపనిషత్తు        4. పరిప్పాదల్           (1)

7. 'ఐతరేయ బ్రాహ్మణం' లో పేర్కొన్న దక్షిణ దేశ రాజు ఎవరు?

1. ములక రాజు                          2. అస్సక రాజు               

3. విదర్భ రాజు భీముడు          4. కళింగ రాజు వాసు           (3)

8. భావరి వృత్తాంతం ఏ గ్రంథంలో ఉంది?

1. సుత్తనిపాతం              2. భీమసేన జాతకం              

3. పేరివణ జాతకం          4. కథావత్తు           (1)

9. అస్సక రాజులైన అరుణ, బ్రహ్మదత్తులను భౌద్ధులుగా మార్చిన బౌద్ధ సన్యాసులు ఎవరు?

1. ఆనందుడు              2. ఉపాలి               3. మహాకశ్యపుడు          4. మహా కాత్యాయనుడు           (4)

10. యశోధర్ముడు, మరో రాజుతో దక్కన్ దేశానికి వచ్చి ప్రతిపాలపుర రాజ్యాన్ని స్థాపించాడని తెలిపే ఆధారమైన కావ్యం ఏది?

1. ధర్మామృతం                     2. విశుద్దిమగ్గ            

3. హాతిగుంఫా శాసనం          4. గుంటుపల్లి శాసనం           (1)

11. దక్షిణ దేశానికి వచ్చేటప్పుడు అగస్త్యుని రాకను అడ్డుకున్నది ఎవరు?

1. మహిషుడు              2. బలవీరుడు               3. వాతాపి, ఉల్వలుడు          4. నాగాశోకుడు           (3)

12. 'అష్టాధ్యాయి' గ్రంథంలో పాణిని పేర్కొన్న దక్షిణ దేశ రాజ్యాలు?

1. ఆంధ్ర, తమిళ             2. ఆంధ్ర, కన్నడ               

3. కళింగ, తెలంగాణ          4. తెలంగాణ, తమిళ           (3)

13. 'వంబమోరియర్' అంటే అర్థం?

1. విజేత                                                2. చక్రవర్తి               

3. హఠాత్తుగా పైకి వచ్చినవారు          4. పరాక్రమవంతుడు           (3)

14. తమిళ దేశంపై చంద్ర గుప్త మౌర్యుడు దండయాత్ర చేసినప్పుడు, అతడికి సహాయంగా వచ్చిన ఆంధ్రులను మామల్లార్ ఏమని వర్ణించాడు?

1. తెలుగులు              2. తెలగలు               3. వడగర్లు          4. ఆంధ్రులు           (3)

15. 'సువర్ణగిరి' అంటే ప్రస్తుతం ఏ ప్రాంతం?

1. జొన్నగిరి(అనంతపురం)                        2. కనకగిరి(కర్ణాటక)              

3. ఎర్రగుడి(ఆంధ్రప్రదేశ్, కర్నూలు)         4. కోటిలింగాల(తెలంగాణ)         (1)

16. 'నిగమసభ'(పట్టణ సభ)శాతవాహనుల కాలంలో కనిపించే మరొక ప్రాంతం ఏది?

1. ధూళికట్ట              2. పెద బంకుర్              3. వడ్డమాను          4. వెట్నార్          (3)

17. 'కుబ్జిరకుడు' అనే రాజుకు సంబంధించిన వివరాలు ఏ శాసనంలో ఉన్నాయి?

1. నానాఘాట్              2. భట్టిప్రోలు             3. నాసిక్          4. హతిగుంఫా           (2)

18. కళింగ, అస్సక (తెలంగాణ) రాజ్యాల మధ్య యుద్ధం జరిగిందని తెలిపే గ్రంథం?

1. చుళ్వవగ్గ జాతకం              2. భీమసేన జాతకం               

3. సుత్తనిపాతం                    4. కథావత్తు           (1)

19. 'చుళ్వవగ్గ జాతకం' ప్రకారం 'అస్సక' రాజు ఎవరు?

1. బ్రహ్మదత్తుడు              2. చేతన               3. అరుణ          4. కుబ్యారకుడు           (3)

20. మూడో బౌద్ధ సంగీతి తరవాత అశోకుడు 'అస్సక' రాజ్యాలకు పంపిన బౌద్ధమత ప్రచారకుడు ఎవరు?

1. మహాదేవ భిక్షువు              2. క్రకుచంద               

3. రుద్రదేవ భిక్షువు          4. మహాకాత్యాయనుడు           (1)

21. అస్సక రాజు అరుణ పేరును ప్రస్తావించే మరో బౌద్ధ గ్రంథం?

1. కథావత్తు              2. మద్యమనికాదు               

3. చుళ్వవగ్గ              4. విమానవత్తు           (4)

22. 'ఆంధ్రానగరి' ఏ నదీ తీరాన ఉందని పేర్కొన్నారు?

1. కృష్ణా              2. గోదావరి               3. మహానది          4. తెలివహానది           (4)

23. శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏమంటారు?

1. ఆహారాలు              2. రాష్ట్రాలు               3. మండలాలు          4. సామ్రాజ్యాలు           (1)

24. 'ఆంధ్రానగరి'  ఏ పట్టణంగా గుర్తింపు పొందింది?

1. ధాన్యకటకం              2. ఏట్లియ              3. పోతన          4. పితుండా నగరం           (2)

25. 'బొరాబొదూర్' శిల్పానికి నమూనా ఏది?

1. గాలి              2. ఘంటసాల               3. బొజ్జన్న కొండ          4. ఫణిగిరి           (3)

26. శాతవాహన యుగంలో తెలంగాణలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసింది ఎవరు?

1. చంద్రముఖనాథుడు              2. ఆర్యనాథుడు              

 3. ధర్మనంది                                4. ధర్మకీర్తి          (3)

27. వైదిక మత ముఖ్య ఆరాధన విధానం ఏది?

1. యజ్ఞాలు చేయడం             2. విగ్రహారాధన               

3. వ్రతాలు చేయడం              4. తపస్సు చేయడం           (1)

28. రాజ శాసనాలను రచించేది ఎవరు?

1. లేఖకుడు                         2. మహాసేనాపతి               

3. నిబంధనకారుడు          4. మహామాత్యుడు           (2)

29. 'అక్షపటలక' శాఖ ముఖ్య విధి ఏది?

1. సైనిక శాఖ              2. రికార్డ్ శాఖ        3. భాండాగారిక          4. వస్తు కోశాధికారి           (1)

30. 'దైవమియ' అంటే.... ?

1. పన్ను             2. యజ్ఞం              3. దేవతలు          4. విదేశీ వ్యాపారం           (1)

Thursday, July 12, 2018

GK - The Indus Valley Civilization Exam Study Material

సింధు నాగరికత (క్రీ. పూ. 2500 - 1750)
1. సింధు నాగరికత కాలానికి పూర్వం ఉన్న పట్టణం? - (అమ్రి)

2. రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం? - (ఛాన్హుదారో)

3. భారతదేశ చరిత్రలో అతి ప్రాచీన ఓడరేవు? - (లోథాల్)

4. రాతి బాణాలు దొరికిన సింధు కాలం నాటి పట్టణం ఏది? - (కోట్ డిజి)

5. అగ్ని ప్రమాదాల వలన అంతమైన సింధు నాగరికత కాలం నాటి పట్టణం ఏది? - (కోట్ డిజి)

6. అత్యధిక జనసాంద్రత గల సింధు నాగరికత కాలం నాటి నగరం  ఏది? - (మొహంజొదారో)

7. నగర నిర్మాణంలో ఇటుకలతో పాటు రాళ్లను కూడా ఉపయోగించిన నగరం ఏది? - (ఛాన్హుదారో)

8. తూర్పు దిక్కున ముఖద్వారం గల ఏకైక నగరం? - (లోథాల్)

9. లాంకో షైర్ నగరాన్ని పోలి ఉన్నట్లు వర్ణించిన సింధు కాలం నాటి పట్టణం ఏది? - (మొహంజొదారో)

10. పాచికలు బయటపడిన సింధు నాగరికత కాలం నాటి పట్టణం ఏది? - (లోథాల్)

11. సింధు ప్రజలు ఏ పక్షిని పూజించారు? - (పావురం)

12. గ్రిడ్ పద్దతిలో నిర్మాణం కాని నగరం? - (బనవాళి(హర్యానా))

13. వృత్తాకారంగా నిర్మించిన నగరం? - (బనవాళి)

14. 3 భాగాలుగా నిర్మించిన నగరం? - (ధోలవీర(గుజరాత్))

15. పశ్చిమ దిశలో కోటలు లేని నగరం? - (ఛాన్హుదారో(పాక్))

16. భూగర్భ మురుగు నీటి వ్యవస్థ లేని నగరం? - (బనవాళి)

17. ప్రస్తుతం భారతదేశంలో గ్రిడ్ పద్దతిలో నిర్మించిన ఏకైక నగరం? - (చండీ ఘడ్)

18. భారతదేశంలో గ్రిడ్ పద్దతిలో నిర్మించిన తొలి కట్టడం? - (తాజ్ మహల్)

19. సింధు నాగరికత ఎల్లలు:
  • ఉత్తరం - మండ గ్రామం (కాశ్మీర్), చీనాబ్ ఒడ్డున 
  • దక్షిణం - దైమాబాద్(మహారాష్ట్ర), ప్రవర(గోదావరి ఉపనది) ఒడ్డున 
  • తూర్పు - అలంగీర్పూర్(ఉత్తరప్రదేశ్), హిందన్ (యమున ఉపనది) ఒడ్డున 
  • పశ్చిమం - సత్క జందారో 
  • ప్రపంచంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద నాగరికత - సింధు నాగరికత

Thursday, June 21, 2018

Competitive Exams Special - Chola dynasty

చోళ సామ్రాజ్యం 
1. నవీన చోళ వంశానికి విజయాలయ వంశం అనే పేరు రావడానికి కారణం?  - ( విజయాలయుడు అనే రాజు స్థాపించడం)

2. చోళుల రాజధాని నగరం?  - (తంజావూరు)

3. పాండ్య సామంతుడు ముత్తయార్ ను ఓడించి తంజావూరును స్వాధీనం చేసుకున్న చోళ రాజు? - (విజయాలయుడు)

4. పల్లవ రాజైన అపరాజిత వర్మను ఓడించిన చోళ రాజు? - (ఆదిత్య చోళుడు)

5. చోళుల సార్వభౌమాధికారాన్ని నిలబెట్టిన చక్రవర్తి? - (రాజరాజు)

6. చోళ చక్రవర్తి రాజరాజుకు సంబంధించినవి? - (అసలు పేరు - ఆరుమోలీ వర్మన్
                                                                                    శివపాద శేఖర, చోళ మార్తాండ బిరుదులు 
                                                                                     సింహళను జయించిన తొలి పాలకుడు)

7. రాజరాజు జయించిన సింహళకు రాజధానిగా నిలిచిన ప్రాంతం? - (పొలనన్నూరువ)

8. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా బలమైన నావికాదళాన్ని కలిగిన చక్రవర్తి? - (రాజరాజ చోళుడు)

9. శ్రీలంకపై విజయంతో రాజరాజు జయించిన మరో విదేశీ రాజ్యం? - (మాల్దీవులు)

10. మొదటి రాజరాజు సహకారంతో వేంగి చాళుక్య రాజ్యానికి ఎవరు పాలకుడయ్యారు? - (శక్తివర్మ)

11. గంగానదిని దాటి రాజపుత్రుడైన మహిపాలుడిని ఓడించి, రాజేంద్ర చోళుడు పొందిన బిరుదు? - (గంగై కొండ)

12. రాజేంద్ర చోళుడు సాధించిన విజయాల్లో విశిష్టమైనది? - (శ్రీవిజయ సామ్రాజ్యం పై గెలుపు)

13. శ్రీవిజయ రాజ్యంపై విజయానికి చిహ్నంగా రాజేంద్రుడు ధరించిన బిరుదు? - (కడారం కొండ)

14. చోళచాళుక్య వంశ తొలి పాలకుడు? - (కులోత్తోంగ చోళుడు)

15. కులోత్తోంగ చోళుడు 72 మంది ప్రతినిధి బృందాన్ని ఏ దేశానికి రాయభారం పంపాడు? - (చైనా)

16. చోళుల కాలంలో రాష్ట్రాలకు గల పేరు? - (మండలాలు)

17. చోళుల కాలంలో పరిపాలన క్రమం?  - (మండలాలు - నాడులు - వలనాడులు - గ్రామాలు)

18. కుర్రం, కొట్టం అనేవి చోళుల పాలనలో  ........ ? - (గ్రామాల సముదాయం)

19. భారతదేశ చరిత్రలో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టిన ఏకైక వంశం? - (చోళులు)

20. చోళుల స్థానిక స్వపరిపాలన విధానాన్ని తెలిపే శాసనం? - (ఉత్తర, మేరూర్ శాసనం)

21. ఊర్, సభ, నగరం అనేవి  చోళుల కాలంలో ......... ? - (గ్రామ సభలు)

22. చోళుల కాలంలో గ్రామసభ సభ్యులకు సంబంధించి వాస్తవం? - (ఊర్ - గ్రామస్తులంతా సభ్యులే, సభ - బ్రాహ్మణులు సభ్యులు, నగరం - వర్తకులు సభ్యులు)

23. చోళుల కాలంలో ప్రజల ప్రధాన వృత్తి? - (వ్యవసాయం)

24. చోళుల కాలంలో భూమి పన్ను శాతం? - (1/4)

25. చోళుల కాలంలో వివిధ పన్నులు, వాటి అంశాలకు సంబంధించినవి? - (నీటివనరులపై పన్ను - వళుక్క పట్టం; సంతలపై పన్ను - అంగడి పట్టం; వర్తకులపై పన్ను - శెట్టిరాయ; స్వర్ణాభరణాల తయారీ పన్ను - పట్టార్ పొట్టాం)

26. పన్నులకు మినహాయింపు ఇచ్చిన చోళ చక్రవర్తి? - (కులోత్తోంగ చోళుడు)

27. ఏ దేశంతో రాయభారం నిర్వహించి, విదేశీ వాణిజ్యం అధికంగా చేశారు? - (చైనా)

28. ఎన్నాయిరం, త్రిభువనం అనేవి చోళుల కాలంలో ప్రసిద్ధి పొందిన........ ? - (విద్యా కేంద్రాలు)

29. చోళుల కాలంలో ఏ భాషను స్వర్ణయుగంగా చరిత్రకారులు అభివర్ణించారు? - (తమిళం)

30. కవి చక్రవర్తిగా పేరుపొంది, తమిళ రామాయణం రాసిన కవి? - (కంబన్)

31. తమిళ కవులు - వాటి గ్రంథాలు : (పెరియ పురాణం - శిక్కిలార్; కళింగ పట్టుపరణి - జయగోండర్; జీవన చింతామణి - తిరువత్తి దేవర్)

32. మొదటి పరాంతకుడి కాలంలో ఋగ్వేదానికి భాష్యం రాసింది? - (వెంకట మాధవుడు)

33. సంస్కృతంలో బ్రహ్మసూత్రలపై రామానుజాచార్యులు రాసిన వ్యాఖ్యాన గ్రంథం? - (శ్రీ భాష్యం)

34. త్రిమతాచార్యులకు సంబంధించినవి: (ద్వైతం - మద్వాచార్యులు; విశిష్టా ద్వైతం - రామానుజుడు; అద్వైతం - శంకరాచార్యులు)

35. చోళులు దేవాలయాల్లో ప్రవేశపెట్టిన నూతన సంప్రదాయ విధానం? - (పంచలోహాలతో విగ్రహాల తయారీ)

36. గంగై కొండ చోళేశ్వరాలయం నిర్మాత? - (రాజేంద్ర చోళుడు)

37. చోళులు నిర్మించిన 4 చేతుల నటరాజస్వామి విగ్రహం ఎక్కడుంది? - (చిదంబరం)

38. చోళుల కాలంలో లలిత కళలకు పేరుగాంచిన ప్రాంతం? - (మధుర)

Tuesday, June 12, 2018

Competitive Exams Special - Ancient history

1. నదీ తీరమైదానాల్లో జనం స్థిరపడిన ప్రాంతాన్ని ఏ పదంతో పిలిచేవారు? - (జనపదం)

2. చరిత్రకారుల అంచనా ప్రకారం ప్రజలు ఎప్పటి నుంచి నదీ తీరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? - (క్రీ. పూ. 2700)

3. జనపదం అనే మాటకు సరైన అర్థం?  -(గ్రామం (లేదా) పట్టణం)

4. "చరిత్ర పితామహుడు" అని ఎవరిని వ్యవహరిస్తారు? (హెరిడోటస్)

5. "ఢిల్లీ, అయోధ్య, కౌశాంబి" అనేవి? - (పురాతత్వ ప్రాంతాలు)

6. ప్రాచీన కాలంలో "గృహపతి" అంటే? - (భూమి యజమానులు)

7. ప్రాచీన కాలంలో "భర్తుకా" అనేవారు ఏ వర్గానికి చెందినవారు? - (పనివాళ్లు)

8. ప్రాచీన కాలంలో గ్రామ పెద్దగా వ్యవహరించడానికి అర్హత? - (భూమిని ఎక్కువ కలిగి ఉండటం)

9. ప్రాచీన కాలంలో  రాజులు గ్రహీపతుల నుంచి వసూలు చేసే పన్ను శాతం? - (1/6)

10. వృత్తి పనివారు రాజుకు పన్నును ఏ రూపంలో చెల్లించేవారు? - (సేవల రూపం)

11. అటవీ ఉత్పత్తులైన తోళ్లు, కలప వంటివి రాజుకు పన్నుగా చెల్లించే వర్గం ఏది? - (వేటగాళ్లు)

12. ఏ రాజు కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది? - (మహాపద్మనందుడు)

13. ప్రోడస జనపదాల్లో పేరు పొందిన గణ రాజ్యం ఏది? - (వజ్జి)

14. "గణ రాజ్యం" అంటే? - (అనేక మంది పాలకులుగా ఉండటం)

15. గణ రాజ్యాల విధాన రూపకల్పనలో ఎవరికి అవకాశం ఉండదు? - (మహిళలు, బానిసలు, సేవకులు)

16. గణ రాజ్యాలు భారత దేశ చరిత్రలో వర్థిల్లిన కాలం? - (1500 సంవత్సరాలు)

17. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? - (చంద్రగుప్తుడు)

18. మౌర్య చంద్రగుప్తుడు చారిత్రకంగా గుర్తింపు పొందడానికి కారణం? - (భారత ఉపఖండాన్ని పాలించిన తోలి చక్రవర్తి కావడం)

19. మౌర్యుల పాలనలో తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి అనేవి? - (రాష్ట్రాలు)

20. మౌర్యుల కాలంలో విదేశీ వస్తువులు అధికంగా లభించే ప్రాంతం ఏది? - (తక్షశిల)

21. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ప్రధాన అంశాలు? - (రాజ్య స్థాపన - పాలన, వివిధ వృత్తుల వారి నుంచి పన్నుల వసూళ్లు, భారత ఉపఖండంలో లభించే వనరులు)

22. భారత దేశ చరిత్రలో శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన తొలి చక్రవర్తి?- (అశోకుడు)

23. అశోకుని శాసనాలు ఏ భాషలో రాశారు? - (ప్రాకృత భాష, బ్రహ్మలిపి)

24. అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం? - (క్రీ. పూ. 261)

25. "కళింగ" ఏ రాష్ట్రానికి పాత పేరు? - (ఒడిషా)

26. భారత దేశ చరిత్రలోనే గాక, ప్రపంచ చరిత్రలో కూడా అశోకుడు స్థానం పొందడానికి కారణం? - (యుద్ధంలో విజయం సాధించినా, వాటికి స్వస్తి పలకడం)

27. అశోకుడు ధర్మ మహామాత్రులనే ఉద్యోగాల్లో నియమించడానికి కారణం?  -(ప్రజల మధ్య సామరస్య జీవనం కోసం)

28. భారత దేశ చరిత్రలో మనుష్యులకే గాక, జంతువులకు  కూడా వైద్య సదుపాయాలు కల్పించిన చక్రవర్తి? - (అశోకుడు)

29. దక్కన్ ప్రాంతం ఎక్కడ విస్తరించింది? - (గోదావరి - కృష్ణా నదుల మధ్య ప్రాంతం)

30. మౌర్యుల పతనానంతరం దక్షిణ భారతదేశాన్ని 200 ఏళ్లు పాలించింది? - (శాతవాహనులు)

31. శాతవాహనుల ఆంధ్ర దేశ రాజధాని? - (ధాన్య కటకం)

32. దక్షిణ భారత రాజవంశాలు ఏ దేశంతో వ్యాపారం చేసేవారు?  - (రోమ్)

33. శాతవాహనుల కాలం నాటి మ్యాకదోని శిలాశాసనం ఎక్కడ ఉంది? - (బళ్లారి)

34. శాతవాహన రాజుల్లో గొప్పవారు?  -(గౌతమీ పుత్ర శాతకర్ణి, వాశిష్ఠపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి,)

35. కృష్ణా నదీతీరంలో విజయపురిని రాజధానిగా చేసుకొని పాలించింది? - (ఇక్ష్వాకులు)

Tuesday, April 17, 2018

Competitive Exams Special - History of India - Kingdom of Maurya

భారతదేశచరిత్ర - మౌర్య సామ్రాజ్యం 
1. ఏ రాజవంశ స్థాపనతో భారతదేశ చరిత్రలో చీకటి తొలగి, వెలుగురేఖలు ప్రసరించాయని చరిత్రకారుల అభిప్రాయం? - (మౌర్యులు)

2. మౌర్య వంశ స్థాపన జరిగిన సంవత్సరం? - (క్రీ. పూ. 322)

3. చాణుక్యుడి ప్రోత్సాహంతో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది?- (మౌర్య చంద్రగుప్తుడు)

4. ఏ నంద రాజుని సంహరించి మౌర్య చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు? - (ధన నందుడు)

5. మౌర్యుల వంశం. పరిపాలన విధానాన్ని తెలిపే గ్రంథం? - (అర్థశాస్త్రం)

6. చాణుక్యుడు రాసిన అర్థశాస్త్రం ఏ విషయాలను తెలుపుతుంది? - (రాజనీతి - పాలనాంశాలు)

7. సంస్కృత భాషలో 'మౌర్య' అనే పదానికి అర్థం? - (నెమళ్ల గడ్డ)

8. క్రీ. పూ.305 లో మౌర్య చంద్రగుప్తుని చేతిలో  ఓడిన గ్రీకు సేనాని? - (సెల్యూకస్ నికేటర్)

9. భారతదేశ చరిత్రలో మహిళా అంగరక్షకులు కలిగిన ఏకైక చక్రవర్తి? - (మౌర్య చంద్రగుప్తుడు)

10. మౌర్య చంద్రగుప్తుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి? - (మెగస్తనీస్)

11. మౌర్య చంద్రగుప్తుడు గుజరాత్ లో తవ్వించిన తటాకం - ? (సుదర్శన తటాకం)

12. చంద్రగుప్తునికి జైనమత దీక్ష ఇచ్చింది? - (భద్రబాహు)

13. మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖనం ఆచరించి, మరణించిన ప్రదేశం -? (శ్రావణ బెలగోళ)

14. మౌర్య వంశ చరిత్రను తెలిపే సంస్కృత శాసనం? - (జునాఘడ్ శాసనం)

15. భారతదేశ చరిత్రలో మౌర్య చంద్రగుప్తుని ఘనతను తెలిపే ప్రధాన అంశం? - (భారతదేశం మొత్తాన్ని ఏకం చేసిన తొలి పాలకుడు)

16. గ్రీకు చరిత్రకారులు ఏ చక్రవర్తిని "శాండ్రకోటస్' అని పిలిచారు? - (మౌర్య చంద్రగుప్తుడు)

17. మౌర్య చంద్రగుప్తుని  తదనంతరం రాజ్యపాలన చేసిన బిందుసారుని బిరుదు? - (అమిత్రఘాత)

18. బిందుసారుని పాలనలో అశోకుడు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా వ్యవహరించాడు? - (ఉజ్జయిని)

19. బిందుసారుని కాలంలో ఏ ప్రాంత ప్రజలు రాష్ట్రపాలకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయగా అశోకుడు అణిచివేశాడు - (తక్షశిల)

20. అశోకుడు తన 99 మంది సోదరులను వధించి క్రీ. పూ.269 లో మౌర్యసింహాసనాన్ని అధిష్టించినట్లు తెలిపే గ్రంథం? - (దీపవంశం, మహావంశం)

21. అశోకుని జీవితంలోనే కాక, చరిత్రను మలుపు తిప్పిన కళింగయుద్ధం ఎప్పుడు జరిగింది? -(క్రీ. పూ.261)

22. అశోకుడికి బౌద్ధమత దీక్ష ఇచ్చింది? - (ఉపగుప్తుడు)

23. భారతదేశంలో అశోకుడు నిర్మించిన సుందరనగరం? - (శ్రీనగర్)

24. అశోకుడు 'ధర్మమహామాత్రులు' అనే ఉద్యోగ బృందాన్ని నియమించడానికి కారణం? - (ధమ్మ విధానం ప్రచారం)

25. అశోకుని ధమ్మ విధానం దేనికి సంబంధించినది? - (ఆదర్శ సామాజిక జీవనం)

26. కళింగయుద్దాన్ని  గురించి తెలిపే శాసనం? - (జునాఘడ్ శాసనం)

27. ఆంధ్రుల ప్రస్తావన కలిగిన అశోకుని శాసనం? - (జునాఘడ్ శాసనం)

28. అశోకుడు శాసనాలను ఏ భాషలో వేయించాడు? - (ప్రాకృతం, బ్రహ్మీలిపి)

29. క్రీ. పూ.250 లో అశోకుడు మూడో బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు? - (పాటలీపుత్రం)

30. అశోకుడి శాసనాలు ఎర్రగుడి, రాజుల మందగిరి ఏ జిల్లాలో ఉన్నాయి? - (కర్నూలు)

31. అశోకుడి శాసనాలు ? -(భబ్రు, బరాబర్ - అశోకుని బౌద్ధ సేన, బ్రహ్మగిరి, జొన్నగిరి - సామ్రాజ్య సరిహద్దులు, రుమిందై శాసనం - పన్నుల ప్రస్తావన)

32. అశోకుడి ప్రభావంతో బౌద్ధ మతం తీసుకున్న 'తిస్స' ఏ దేశానికి రాజు? - (శ్రీలంక)

33. దేవానాంప్రియ, ప్రియదర్శిరాజు' అనే బిరుదు కలిగిన మౌర్య చక్రవర్తులు? - (మౌర్య చంద్రగుప్తుడు, అశోకుడు)

34. అశోకుడి  సంతకం ఉన్న ఏకైక శాసనం 'మస్కి'  ఏ రాష్ట్రంలో కలదు? - (కర్ణాటక)

35. జైనమతస్థులకు సేవలందించి జైన అశోకుడిగా పేరు పొందింది?  -(సంప్రతి)

36. మౌర్య వంశంలో చివరివాడైన బృహదృధుడిని సంహరించి శుంగ వంశాన్ని స్థాపించింది? - (పుష్యమిత్రుడు)

37. మౌర్యల పాలనలో చెలామణిలో ఉన్న వెండి నాణెం? - (ఫణ)

38. మౌర్యల కాలంలో 6 లక్షల కాల్బలం, 8 వేల గుర్రాలు, 9 వేల ఏనుగులు సైన్యంలో ఉండేవని తెలిపింది? - (ప్లీని)

39.  మౌర్యల కాలంలో 'భాగ, హిరణ్య' అనేవి? - (పన్నులు)

40.  మౌర్యల కాలంలో ప్రధాన రేవుపట్టణాలు? - (తామ్రలిప్తి, సోపారా, భరుకచ్చం)

41. మౌర్యల పాలనకు నిలువుటద్దం పట్టే విశాఖదత్తుని రచన? -(ముద్రా రాక్షసం)

42. జంతు బలులను నిషేధించిన మౌర్యచక్రవర్తి? - (అశోకుడు)

43. మౌర్యల కాలంలో తక్షశిల, వారణాసి అనేవి? - (విద్యా కేంద్రాలు)