Social Icons

Pages

Featured Posts

Tuesday, October 31, 2023

ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

 ప్రధాన భూస్వరూపాలు - ప్రాథమిక భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలో భూభాగం, జలభాగాల శాతం వరుసగా?

జ. 29%, 71%

2. దక్షిణార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. జలభాగం

3. పేంజియాకు మధ్యలో ఉన్న సముద్రం?

జ. టెథిస్

4. ‘ఖండ చలన సిద్ధాంతాన్ని’’ ప్రతిపాదించింది?

జ. ఆల్ఫ్రెడ్ వెజినర్

5. ‘‘లారెన్షియా’’కు మరో పేరు?

జ. అంగారా

6. పూర్వం భూభాగం అంతా ఒకే ఖండ భాగంగా ఉన్నప్పుడు దానిని ఏమనేవారు?

జ. పేంజియా

7. లారెన్షియా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలుగా

8. ఖండాల్లో పెద్దది, చిన్నది?

జ. ఆసియా, ఆస్ట్రేలియా

9. పేంజియాను అన్ని వైపులా ఆవరించి ఉన్న సముద్రం?

జ. పెంథాల్సా

10. మహాసముద్రాల్లో పెద్దది, లోతైనది?

జ. పసిఫిక్ మహాసముద్రం

11. ఉత్తరార్థ గోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంది?

జ. భూభాగం

12. కేప్ యార్‌‌క అనేది?

జ. ద్వీపకల్పం

13. ‘లారెన్షియా’ అంటే?

జ. టెథిస్‌కు ఉత్తరంగా ఉన్నభూభాగం

14. గ్రీన్‌లాండ్ ఓ?

జ. ద్వీపం

15. టెథిస్‌కు దక్షిణంగా ఉన్న భూభాగం?

జ. గోండ్వానా

16. అన్ని వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపం

17. మహా సముద్రాల్లో అతి చిన్నది?

జ. ఆర్కిటిక్ మహాసముద్రం

18. గోండ్వానా భూభాగం ఏ విధంగా విడిపోయింది?

జ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికా

19. మూడు వైపులా నీటితో ఆవరించి ఉండేది?

జ. ద్వీపకల్పం

Tuesday, July 26, 2022

మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు

 మన విశ్వం - భూగోళ శాస్త్రం మాదిరి ప్రశ్నలు 

1. భారతదేశం మొదటగా భూకక్ష్యలోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం?

1) ఆర్యభట్ట  2) భాస్కర-1  3) ఇన్‌శాట్ - 1బి   4) భాస్కర - 2   (1)

2. అన్నింటికంటే ప్రకాశంగా కనిపించే గ్రహం?

1) శని  2) భూమి  3) శుక్రుడు  4) బుధుడు   (3)

3. పగలు, రాత్రి ఏర్పడడానికి కారణం?

1) భూ పరిభ్రమణం  2) భూ భ్రమణం  3) ఉల్కాపాతం  4) ఏదీకాదు    (2)

4. సూర్య గ్రహణం ఏ సందర్భంలో ఏర్పడుతుంది?

1) భూమి.. చంద్రుడికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు  

2) చంద్రుడు.. భూమికి, సూర్యుడికి మధ్య వచ్చినప్పుడు

3) సూర్యుడు భూమి, చంద్రుడి మధ్య వచ్చినప్పుడు      4) అన్నీ         (2)

5. రాశుల్లో అన్నింటికంటే పెద్ద తారాగణం?

1) సెరస్  2) ఇంకారస్  3) హైడ్రా  4) హేలీ   (3)

6. రష్యా సహకారంతో భారతదేశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పర్చిన ప్రదేశాలు?

1) తుంబా  2) శ్రీహరికోట  3) ఢిల్లీ  4) 1, 2  (4)

7. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం?

1) శని  2) బృహస్పతి  3) బుధుడు  4) శుక్రుడు  (1)

8. ఇప్పటివరకు గుర్తించిన నక్షత్రాల్లో అతిపెద్దది?

1) సెరస్  2) ఎప్సిలాన్ అరిగ  3) హైడ్రా  4) ఇంకారస్  (2)

9. మొట్టమొదటి స్పేస్ షటిల్?

1) అపోలో  2) స్పుత్నిక్  3) కొలంబియా  4) వస్తోక్   (3)

10. స్కైలాబ్ అనే ప్రయోగాత్మక అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఏ దేశం ఏర్పాటు చేసింది?

1) రష్యా   2) అమెరికా  3) ఇండియా  4) సింగపూర్   (2)

11. చంద్రుడు తన చుట్టూ తాను, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు? 

1) 30 రోజులు  2) 29 1/2 రోజులు   3) 92 1/2 రోజులు   4) 29 రోజులు  (2)

12. ధ్రువ నక్షత్రం నావికులకు దేన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది? 

1) గెలాక్సీ  2) గాలి  3) దిక్కు  4) వాతావరణం  (3)

13. ఒక కాంతి సంవత్సరం (కి.మీ.లలో)? 

1) 3 ×104 × 60 × 60 ×24 × 365.25  2) 3 × 102 × 60 × 60 × 24 × 365.25  

3) 3 × 105 × 60 × 60 × 24 × 365.25  4) 3 ×103 × 60 × 60 × 24 × 365.25    (4)

14. నక్షత్రాలు కాంతిని నలుదిశలకు వెదజల్లా లంటే వాటిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత? 

1) 10 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  2) 5 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  

3) 5 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్  4) 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్  (4)

15. 1994లో విజయవంతంగా ప్రయోగించిన భారతీయ ఉపగ్రహ నౌక? 

1) ఇన్‌శాట్-1బి  2) పీఎస్‌ఎల్‌వీడీ-2  3) భాస్కర-2  4) ఆర్యభట్ట   (2)

16. సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న సగటు దూరం?

1) 149,000,000 కి.మీ.  2) 149,598,500 కి.మీ.  3) 149,593,300 కి.మీ  4) 149,895,500 కి.మీ.  (2)

17. ఏ అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు? 

1) స్కాటర్‌‌న - 5, స్కాటర్‌‌న - 6  2) అపోలో - 11, సోయూజ్-టీ-11  

3) వైకింగ్-1, వైకింగ్-2  4) సోయూజ్ -టీ-11, శాల్యూట్  (3)

18. బుధ గ్రహం పరిభ్రమణ కాలం? 

1) 88 రోజులు  2) 248 రోజులు 3) 365 రోజులు  4) 243 రోజులు   (1)

19. స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ అంతరిక్ష యానం చేసిన రోజు? 

1) 3-6-1984  2) 3-4-1984  3) 3-4-1985  4) 3-6-1985  (2)

20. భూమధ్య రేఖ వద్ద భూమి వ్యాసం కి.మీ.లలో?

1) 12,576  2) 12,657  3) 12,756  4) 12,765   (3)

21. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల్లో ద్రవ్యరాశిలో రెండో స్థానంలో ఉన్న గ్రహం, ఆత్మభ్రమణ కాలం అన్నింటి కంటే ఎక్కువ ఉన్న గ్రహం వరుసగా? 

1) బృహస్పతి, భూమి  2) బుధుడు, అంగారకుడు  3) శని, శుక్రుడు  4) నెప్ట్యూన్, యురేనస్  (3)

22. స్పేస్ ప్రోబ్‌కు ఉదాహరణ? 

1) పయనీర్  2) ఆర్యభట్ట  3) భాస్కర - 2  4) అట్లాంటిస్  (1)

23. ఏ గ్రహం మీద ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడిన వాతావరణం ఉంది? 

1) కుజుడు   2) బుధుడు  3) బృహస్పతి  4) యురేనస్    (1)    


Sunday, July 24, 2022

పోటీ పరీక్షల ప్రత్యేకం - భౌగోళిక శాస్త్రం - ద్వితీయ భూస్వరూపాలు

 పోటీ పరీక్షల ప్రత్యేకం - భౌగోళిక శాస్త్రం - ద్వితీయ భూస్వరూపాలు

1. భూమి ఉపరితలంలోని భూభాగాన్ని ప్రధానంగా ఏ విధంగా విభజించారు?

జ. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు

2. సముద్రమట్టం నుంచి సుమారు 800 మీ. కన్నా ఎత్తుగా ఉండి, వాలు ఎక్కువగా ఉండే భూస్వరూపాన్ని ఏమంటారు?

జ. పర్వతం

3. ఆల్ఫ్స్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

జ. ఐరోపా

4. అట్లాస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి?

జ. ఆఫ్రికా

5. భూఅంతర్భాగంలో సంపీడన బలాలు పని చేయడం వల్ల ఏర్పడే పర్వతాలు?

జ. ముడుత పర్వతాలు

6. ముడుత పర్వతాలకు ఉదాహరణ?

జ. ఆసియాలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండిస్, ఉత్తర అమెరికాలో రాకీ

7. భూఅంతర్భాగంలో విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా చీలిపోయి మధ్య ప్రాంతం లోపలికి కుచించుకుపోవడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?

జ. ఖండ పర్వతాలు

8. ఖండ పర్వతాలపై ఉన్న భూభాగాన్ని ఏమంటారు?

జ. భ్రంశోద్ధి శిలా విన్యాసం

9. ఖండ పర్వతాల్లో లోపలికి కుచించుకుపోయిన భాగాన్ని ఏమంటారు?

జ. గ్రేబెల్

10. భూఅంతర్భాగం నుంచి లావా బయటకు ప్రవహించి భూమి ఉపరితలంపై విస్తరించడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు?

జ. అగ్ని పర్వతాలు

11. కిలిమంజారో అగ్ని పర్వతాలు ఎక్కడ ఉన్నాయి?

జ. మధ్య ఆఫ్రికా

12. ఇటలీలోని ప్రముఖ అగ్ని పర్వతం?

జ. వెసూవియస్

13. ప్యూజియామా అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?

జ. జపాన్

14. పీఠభూమి అంచుల్లో ఏర్పడ్డ అగ్ని పర్వతాలకు ఉదాహరణ?

జ. ఆగ్నేయ ఆఫ్రికాలోని డ్రాకన్‌‌సబర్‌‌గ పర్వతాలు, ఇండియాలోని వింధ్య సాత్పూర పర్వతాలు

15. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం చాలా ఎత్తుగా ఉన్న పర్వతాలు క్రమేణా వికోషీకరణం చెంది ఎత్తును, పరిమాణాన్ని కోల్పోగా మిగిలిన పర్వతభాగాన్ని ఏమంటారు?

జ. అవశిష్ట పర్వతం

16. అవశిష్ట పర్వతానికి మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని ఆరావళి పర్వతాలు

17. సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తులో ఉండి కొద్దిపాటి ఎత్తు పల్లాలతో ఇంచుమించు సమతల ఉపరితలం గల భూస్వరూపం?

జ. పీఠభూమి

18. పర్వతాలతో పరివేష్టితమై ఉన్న పీఠభూముల్ని ఏమంటారు?

జ. పర్వతాంతర పీఠభూములు

19. ఏ రకమైన పీఠభూములు మిగతా వాటి కంటే చాలా ఎత్తులో ఉంటాయి?

జ. పర్వతాంతర పీఠభూములు

20. పర్వతాంతర పీఠభూములకు మంచి ఉదాహరణ?

జ. హిమాలయాలకు ఉత్తరంగా ఉన్న టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి

21. పర్వతాల దిగువున వాటి పాదాల దగ్గర ఏర్పడే పీఠభూములు?

జ. పర్వత పాద పీఠభూములు

22. పర్వత పాద పీఠభూములకు ఓవైపు పర్వతాలుంటే మరోవైపు ఉండేవి?

జ. మైదానాలు (లేక) సముద్రాలు

23. భూమి అంతర్భాగంలో జనించే ఊర్ద్వ బలాల వల్ల పైకి తన్నుకురావడం వల్ల ఏర్పడ్డ పీఠభూములు?

జ. పర్వత పాద పీఠభూములు

24. పర్వత పాద పీఠభూములకు మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, ఛోటా నాగపూర్ పీఠభూమి

25. తక్కువ వాలును కలిగి సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండే పీఠభూమి?

జ. ఖండాంతర పీఠభూమి

26. ఖండాంతర పీఠభూమికి మంచి ఉదాహరణ?

జ. ఉత్తర అమెరికాలోని అపలేషియన్ పీఠభూమి

27. సముద్ర మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉండి ఉపరితలం సమతలంగా ఉన్న భూభాగం?

జ. మైదానం

28. సముద్రమట్టాన్ని ఆనుకొని ఉన్న మైదానాలు?

జ. తీర మైదానాలు

29. తీర మైదానాలకు మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం

30. గాలి, నీరు, హిమానీ నదాల కోతకు గురై ఎత్తు తగ్గడం వల్ల ఏర్పడ్డ మైదానాలు?

జ. కోత మైదానాలు

31. కోత మైదానాలకు మంచి ఉదాహరణ?

జ. కెనడాలోని షీల్డు, రష్యాలోని పశ్చిమ సైబీరియా

32. గాలి, నదులు, హిమానీ నదాల ద్వారా మోసుకొనిపోయిన ఒండ్రుమట్టి, ఇసుక,గుళక రాళ్లతో ఏర్పడిన మైదానాలు?

జ. నిక్షేపిత మైదానాలు.

33. నిక్షేపిత మైదానానికి మంచి ఉదాహరణ?

జ. భారతదేశంలోని గంగా సట్లెజ్ మైదానం

Sunday, July 17, 2022

పోటీపరీక్షల ప్రత్యేకం - సింధు - హరప్పా నాగరికథ

 పోటీపరీక్షల ప్రత్యేకం - సింధు - హరప్పా నాగరికథ 


1. గౌతమ బుద్ధుడు ఏ భాషలో తన ప్రవచనాలను బోధించాడు?

1) హిందీ 2) మరాఠీ 3) పాళీ 4) మాగధి  (3)

2. కింది వాటిలో బౌద్ధ నిర్మాణం కానిదేది?

1) సంఘం 2) స్థూపం 3) విహారం 4) చైత్యం   (1) 

3. బాక్రియన్‌ రాజు మినాండర్‌ ఏ బౌద్ధ సన్యాసితో జరిపిన చర్చల సారాంశం మిళిందపన్హ గ్రంథంలో ఉంది?

1) నాగభట్టుడు 2) కుమారిలభట్టుడు 3) నాగసేనుడు 4) నాగార్జునుడు  (3) 

4. రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి ప్రస్తావన ఉంది?

1) పార్శ్వనాథుడు 2) మహావీరుడు 3) రుషభనాథుడు 4) దేవదత్తుడు   (1) 

5. ఏ సంవత్సరంలో బుద్ధుడి మహాపరినిర్యాణం జరిగి 2500 ఏళ్లు పూర్తి అయ్యాయి?

1) 1950 2) 1959 3) 1956 4) 1955   (3)

6. దక్షిణ భారతదేశంలో ఉన్న బుద్ధుడి అస్థికలు గల తొలి మహాస్థూపం ఏది?

1) భట్టిప్రోలు 2) అమరావతి 3) నాగార్జున కొండ 4) పైవేవీ కాదు  (1)

7. బుద్ధుడి జీవితంలో జరిగిన నాలుగు ముఖ్య సంఘట నలతో ప్రమేయం లేని ప్రదేశం ఏది?

1) సంఖ్యస 2) రుమిందై 3) కాసియా 4) ఇసిపటాన వద్ద జింకల వనం  (1)

8. నాలుగో బౌద్ధ సంగీతి ఏ నగరంలో జరిగింది?

1) వైశాలి 2) పాటలీపుత్రం  3) కశ్మీర్‌ 4) కురుక్షేత్ర    (3)

9. గౌతమబుద్ధుడు కుశినారలో మరణించేటప్పుడు అతడి పక్కన ఉన్న శిష్యుడు ఎవరు?

1) నాగసేన 2) ఆనంద 3) అంబపాలి 4) సారిపుత్ర  (2)

10. యోగాచార లేదా విజ్ఞానవాద సిద్ధాంతాన్ని ప్రతిపా దించిన తత్వవేత్త ఎవరు?

1) వసుబంధు 2) అసంగ 3) మైత్రేయనాథ 4) వత్తగామిని  (3)

11. మహాయాన బుద్ధిజంలో 'బోధిసత్తియ అవలో కితేశ్వర' కు మరొక పేరు?

1) పద్మపాణి 2) వజ్రపాణి 3) మంజుశ్రీ 4) మైత్రేయ  (1) 

12. జైనతత్వానికి గల మరో పేరు?

1) సమాచారి 2) స్వాదవాద  3) సంఖ్య 4) పుద్గల  (2) 

13. జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని తెలిపింది?

1) భగవద్గీత 2) ఇతిహాసాలు  3) ఉపనిషత్తులు 4) వేదాలు   (2) 

14. జైనమత సాంప్రదాయ ప్రకారం మొత్తం తీర్థంకరుల సంఖ్య?

1) 23 2) 22 3) 24 4) 21   (3) 

15. జైనమత పవిత్ర గ్రంథాలు?

1) త్రిపీఠకాలు 2) వేదాలు  3) అంగాలు 4) భగవద్గీత  (3)

16. తెలంగాణలో ఏకైక జైన క్షేత్రం?

1) కొలనుపాక 2) బోధన్‌  3) ఉదయగిరి 4) రామతీర్థం   (1) 

17. సింధూ నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతాల్లో విస్తరించింది?

1) ఉత్తర ప్రాంతం 2) తూర్పు ప్రాంతం  3) పశ్చిమ ప్రాంతం 4) 1, 3  (4) 

18. మొహంజొదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?

1) పూర్వీకుల దేవాలయం 2) క్రీడా ప్రాంగణం   3) మతుల దిబ్బ 4) ఏవీకాదు   (3) 

19. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది?

1) క్రీ.శ. 1912 2) క్రీ.శ. 1921  3) క్రీ.శ. 1922 4) క్రీ.శ. 1925   (2) 

20. సింధు ప్రజలకు ఇష్టమైన జంతువు?

1) ఎద్దు 2) ఒంటె 3) గుర్రం 4) ఏనుగు   (1)

21. గుజరాత్‌లో జరిగిన తవ్వకాల్లో కొత్తగా బయట పడిన హరప్పా నగరం ఏది?

1) ధోలవీర 2) ఖాండియ   3) కుంటాసి 4) మాండా  (1) 

22. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌ 2) మహారాష్ట్ర   3) పంజాబ్‌ 4) రాజస్థాన్‌  (1) 

23. సింధూ ప్రజలు ముద్రికలను దేనితో తయారు చేశారు?

1) చెక్క 2) కంచు   3) స్టియటైట్‌ 4) మట్టి   (3) 

24. సింధూ నగరాల్లో గహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?

1) కాల్చిన ఇటుకలు 2) వెదురు  3) చెక్క 4) గ్రానైట్‌ (1) 

25. హరప్పా సంస్కతి నిర్మాతలెవరు?

1) సుమేరియన్లు 2) ఆర్యులు  3) ద్రావిడులు 4) ఆస్ట్రలాయిడ్‌లు  (3)

26. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రం గా ఉన్న ప్రాంతమేది?

1) మెలూహా 2) సుమేరియా 3) చన్హుదారో 4) కాళీభంగన్‌  (1) 

27. సింధూ ప్రజల వస్త్రాల మూటను ఏ మెసపటో మియా నగరంలో కనుగొన్నారు?

1) ఉర్‌ 2) కిష్‌ 3) టెల్‌ 4) ఉమ్మా   (4) 

28. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది?

1) మెసపటోమియా 2) చైనా  3) సింధూ 4) పర్షియా   (3) 

29. గుర్రం అవశేషాలు బయటపడిన సింధూ ప్రాంతం?

1) సుర్కోటడా 2) లోథాల్‌  3) చన్హుదారో 4) బన్వాలీ  (1) 

30. ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధూ నగరం ఏది?

1) కాళీభంగన్‌ 2) లోథాల్‌  3) హరప్పా 4) మొహంజొదారో   (1)

31. హరప్పా ప్రజలకు తెలిసిన లోహాలేవి?

1) రాగి 2) లెడ్‌ 3) టిన్‌ 4) అన్నీ  (4) 

32. అమ్మతల్లి ఆరాధకులైన సింధూ ప్రజలు పూజించిన పురుష దేవుడెవరు?

1) ఇంద్రుడు 2) విష్ణువు  3) బ్రహ్మ 4) పశుపతి   (4) 

33. లోథాల్‌, చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి?

1) నౌకా నిర్మాణం 2) పూసల తయారీ  3) నేత పరిశ్రమ 4) లోహ పరిశ్రమ  (2) 

34. హరప్పా తవ్వకాల్లో బయటపడిన ఆయుధం?

1) ఖడ్గం 2) ఈటె  3) గొడ్డలి 4) బల్లెం  (1) 

35. సింధూ లిపితో పోలికలు గల భారతీయ లిపి?

1) పాళీ 2) బ్రాహ్మి  3) ద్రవిడియన్‌ 4) ఖరోష్టి   (3)

36. సింధూ ప్రజల కళాభివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ లభించింది?

1) మొహంజొదారో 2) హరప్పా  3) చన్హుదారో 4) కాళీభంగన్‌  (1) 

37. సింధూ లోయ నాగరికత ఏ కాలానికి చెందింది?

1) క్రీ.పూ. 3000 2) క్రీ.పూ. 4000  3) క్రీ.పూ. 1000 4) క్రీ.పూ. 4500  (1) 

38. హరప్పా సంస్కృతి కి చెందిన కాళీభంగన్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌ 2) రాజస్థాన్‌  3) హర్యానా 4) ఉత్తరప్రదేశ్‌   (2) 

39. మహాస్నాన వాటిక ఏ నగరంలో ఉంది?

1) హరప్పా 2) లోథాల్‌  3) మొహంజొదారో 4) చన్హుదారో   (3) 

40. హరప్పా ప్రజల ప్రధాన వృత్తి ?

1) పశుపోషణ 2) వ్యవసాయం  3) వ్యాపారం 4) మత్స్య గ్రహణం   (2)

41. సింధూ ప్రజలకు తెలియని జంతువు?

1) కుక్క 2) ఆవు 3) ఎద్దు 4) గుర్రం  (4) 

42. అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ ఉంది?

1) హరప్పా 2) లోథాల్‌ 3) ధోల్‌వీర 4) రంగాపూర్‌  (1) 

43. హరప్పా ప్రజలు ఆరాధించింది?

1) అమ్మతల్లి 2) పశుపతి, లింగం  3) జంతువు, సర్పాలు, చెట్లు 4) అన్నీ  (4) 

44. సింధూ ప్రజల లిపి?

1) ప్రాకతం 2) సంస్కతం  3) బొమ్మల 4) ద్రావిడ (3) 

45. వీటిలో తొలి నగరీకరణగా పేరు పొందింది?

1) ఆర్య నాగరికత 2) సింధూ నాగరికత  3) షోడశ జనపదాలు 4) మగధ రాజ్య స్థాపన  (2)

Saturday, June 18, 2022

పోటీ పరీక్షల ప్రత్యేకం - మధ్యయుగ ప్రపంచం

 పోటీ పరీక్షల ప్రత్యేకం  - మధ్యయుగ ప్రపంచం

1. క్రూసేడులు ఎవరెవరి మధ్య జరిగాయి?

 జ. మహ్మదీయుల, క్రైస్తవుల మధ్య

2. మధ్యయుగ కాల ముఖ్య లక్షణం? 

జ. భూసామ్య పద్దతి నెలకొని ఉండటం

3. ప్రపంచ చరిత్రలో మధ్యయుగంగా నిర్ణయించిన కాలం? 

జ. క్రీ.శ 5 నుంచి క్రీ.శ 15వ శతాబ్దం వరకు

4. మధ్యయుగాన్ని యూరప్ ఖండంలో ఏమని పిలుస్తారు? 

జ. మలీ యుగం

5. మధ్య యుగంలో గ్రామీణ రైతులను ఎలా పిలిచేవారు?

 జ. సర్వ్ లు

6. క్రూసేడులు అంటే? 

జ. మత యుద్ధాలు

7. ఇస్లాం మత స్థాపకుడు? 

జ. మహ్మద్ ప్రవక్త

8. ఎవరితో ఏర్పడిన సాంస్కృతిక సంబంధాలు యూరప్ లో పునరుజ్జీవనానికి కారణమయ్యాయి?

 జ. అరబ్బులతో

9. బైజాంటైన్ సామ్రాజ్యాన్ని తురుష్కులు ఎప్పుడు ఆక్రమించారు?

 జ. క్రీ.శ 1453

10. మధ్యయుగంలో భూస్వామ్య విధానం వల్ల నూతనంగా ఏర్పడిన సామాజివ వర్గం? 

జ. మధ్యతరగతి ప్రజలు

11. మహ్మద్ ప్రవక్తను 'నీవే భగవంతుని ప్రవక్తవు' అని ప్రవచించిన దేవదూత?

 జ. జిబ్రాయిల్

12. కాన్ స్టాంటినోపిల్ నగరంగా ప్రసిద్ధి చెందింది? 

జ. బైజాంటైన్ (గ్రీకు)

13. బైజాంటైన్ అద్భుత నిర్మాణంగా పేర్కొన్న చర్చ్ ? 

జ. సెయింట్ సోఫియా చర్చ్

14. ఏ సంవత్సరం నుంచి తమ శకం ఆరంభమైందని ముస్లింలు భావిస్తారు?

 జ. క్రీ.శ 622

15. ఏ పర్వత ప్రాంతంలో మహ్మద్ ప్రవక్త నిత్యం ధ్యానం చేసేవాడు?

 జ. హీరా పర్వతం

16. మహ్మద్ ప్రవక్త మరణానంతరం ఇస్లాం మత విస్తరణకు కృషి చేసిన వారు? 

జ. ఉమయ్యద్ ఖలీఫాలు

17. ఇస్లాం అంటే? 

జ. లొంగి ఉండుట(ఆత్మ సమర్పణం)

18. ప్రతి ముస్లిం తన జీవితంలో ఆచరించాల్సిన ఎన్ని సూత్రాలను ఖురాన్ ప్రస్తావించింది? 

జ. 6

19. 'అల్లా' పేరు మీద పేదలకు దానధర్మాలు చేయడాన్ని ఏమంటారు? 

జ. జకాత్

20. ప్రాచీన భారతదేశ విజ్ఞానాన్ని యూరప్ కు చేరవేసిన వారు?

 జ. అరబ్బులు

21. భారతీయ విద్వాంసులను 'బాగ్దాద్'కు ఆహ్వానించిన ఖలీఫా? 

జ. హరూన్

22. ఆంగ్ల భాషలోకి ప్రవేశించిన అరబ్బీ పదాలు? 

జ. లెమన్, షుగర్, సిరఫ్, బజార్, ఆల్జీబ్రా

23. భారతదేశంలో మధ్యయుగంగా గుర్తించిన కాలం? 

జ. క్రీ.శ 7 నుంచి 18వ శతాబ్దం వరకు

24. అరబ్బులు 'సింధు దండయాత్ర' చేసిన సంవత్సరం? 

జ. క్రీ.శ 712

25. ఏ సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది? 

జ. క్రీ.శ 1526

26. మెఘలాయి పాలనా పద్ధతులు ఆరంభించిన వారు? 

జ. షేర్షాసూరి

27. గురునానక్ ఎవరి బోధనల ద్వారా ప్రభావితుడయ్యాడు? 

జ. కబీర్

28. నూతన తర్క శాస్త్రానికి పునాది వేసిన వాడు? 

జ. వాసుదేవ సార్వభౌమ

29. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో రామాయణ, మహాభారతాలను సంస్కృతం నుంచి ఇతర భాషల్లోకి అనువదించారు? 

జ. అక్బర్

30. ఉపనిషత్తులను అనువదించిన 'దారాషుకో' ఎవరి కుమారుడు? 

జ. షాజహాన్

31. అక్బర్ నామాను రచించిన వారు? 

జ. అబుల్ ఫజల్

32. అమర గానాన్ని వర్ణించిన అంధ కవి?

 జ. సూర్ దాస్ 

33. 'అపర వాల్మీకి'గా ప్రసిద్ది చెందిన వాడు? 

జ. తులసీదాస్

34. అమీర్ ఖుస్రూ కనిపెట్టిన నూతన వాద్యం ? 

జ. ఖయి

35. అక్కర్ ఆస్థానంలో ఉన్న ప్రముఖ గాయకుడు?

 జ. తాన్ సేన్

36. అక్బర్ సమాధి ఉన్న ప్రదేశం? 

జ. సికిందరా

37. మొగల్ కాలంనాటి నిర్మాణాల్లో గోడలను అలంకరించేందుకు ఏయే మత పద్ధతులను అనుసరించారు?

 జ. హిందూ, జైన మత పద్ధతులు

38. జహంగీర్ కళాపోషణకు నిదర్శణమైన ఉద్యానవనాలు ఎక్కడ ఉన్నాయి? 

జ. లాహోర్

39. హుమయూన్ ను మనదేశానికి పిలిపించిన ప్రముఖ పర్షియన్ చిత్రకారులు?

 జ. మీర్ సయ్యద్ ఆలీ, ఖ్వాజా అబ్దుల్ సయ్యద్

40. పత్తి పంటలో భారతదేశం ప్రపంచానికే నిధి అని అభివర్ణించిన వాడు?

 జ. బెర్నియర్

41. ఏ వంశపు రాజుల కాలంలో చైనాలో ప్రభుత్వద్యోగులను పరీక్షల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది? 

జ. టాంగ్ వంశం

42. మధ్య యుగ జపాన్లో నిజమైన అధికారం ఎవరికుండేది? 

జ. భూస్వాములకు

43. చైనాలో 'సుంగ్' వంశపు పాలనలో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన గొప్ప మార్పు ? 

జ. పేపరు కరెన్సీని ప్రవేశ పెట్టడం

44. చేతి వేళ్ల గోళ్లను పెంచి వాటికి వెండి తొడుగుల్ని పెట్టుకున్న వారు? 

జ. చైనీయులు

45. 'ఉదయించే సూర్యుని భూమి'గా ప్రసిద్ది చెందిన దేశం? 

జ. జపాన్

46. జపాన్ వారి పితృదేవతారాధనను ఏమని పిలుస్తారు? 

జ. షింటోయిజమ్

47. చైనాలో బౌద్ధ మతం క్షీణించడానికి కారణం? 

జ. కన్ఫ్యూషియస్ మత ఆవిర్భావం

Tuesday, May 10, 2022

Telugu GK Bits - యూరోపియన్ల రాక

 Telugu GK Bits - యూరోపియన్ల రాక 

1. తురుష్కులు కాన్ సాంట్  నోఫిల్ భూమార్గాన్ని ఏ సంవత్సరంలో మూసివేశారు? 

జ. క్రీ.శ. 1453 

2. క్రీ.శ. 1498లో భారతదేశ పడమటి తీరాన్ని చేరిన మొదటి పోర్చుగీస్? 

జ. వాస్కోడిగామా 

3. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన వారు? 

జ. పోర్చుగీస్ వారు

4. వాస్కోడిగామా చేరిన భారతీయ రాజ్యం కాలికట్ రాజు ఎవరు?

 జ. జామొరిన్ 

5. పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వచ్చిన యూరోపియన్లు ? 

జ. డచ్ వారు 

6. భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు? 

జ. పోర్చుగీసువారు 

7. ఇండియాకు వచ్చిన చివరి యూరోపియన్లు ?

 జ. ఫ్రెంచ్ వారు 

8. ఫ్రెంచీ ఈస్టిండయా సంఘంను ఏ సంవత్సరంలో స్థాపించారు ? 

జ. క్రీ.శ. 1664లో 

9. భారతదేశంలో ఆధునిక యుగం ఎప్పుడు ప్రారంభమైంది? 

జ. 18వ శతాబ్దంలో 

10. 'క్రూసేడులు” అనే మత యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి ? 

జ. క్రైస్తవులకు, మహ్మదీయులకు 

11. భారతీయ స్త్రీలను వివాహం చేసుకొమ్మని పోర్చుగీస్ లను ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్? 

జ. ఆల్బుకర్క్ 

12. యునైటెడ్ ఈస్టిండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండు ను  ఎప్పుడు డచ్ ప్రభుత్వం ఇండియాకు పంపింది? 

జ. క్రీ.శ. 1602

13. ఫ్రెంచి వలసలకు ప్రధాన కేంద్రం? 

జ. పాండిచ్చేరి 

14. సెయింట్ జార్జికోట ఎక్కడ ఉంది? 

జ. మద్రాస్ 1

15. ఆంగ్లేయులకు, ఫ్రెంచివారికి మధ్య సంఘర్షణలకు కేంద్రమైన పట్టణం? 

జ. ఆర్కాట్ పట్టణం (కర్ణాటక రాజ్య రాజధాని) 

16. మొదటి కర్ణాటక యుద్ధం (1746-48)లో ఫ్రెంచి సైన్యాన్ని సెయింట్ జార్జికోటపైకి నడిపిన అధికారి? 

జ. డూప్లే 

17. కర్ణాటక యుద్ధాలు ఎవరెవరికి మధ్య ప్రధానంగా జరిగాయి? 

జ. బ్రిటిష్ వారికి, ఫ్రెంచివారికి 

18. మొదటి కర్ణాటక యుద్ధంలో విజయం ఎవరిది?

 జ. ఫ్రెంచివారిది 

19. తమ మాతృదేశాల అనుమతి లేకుండానే ఏ యుద్ధంలో ఇంగ్లిష్, ఫ్రెంచివారు తలపడ్డారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

20. రెండో కర్ణాటక యుద్ధంనకు ప్రధాన కారణం? 

జ. హైదరాబాద్ రాజ్యం , కర్ణాటక రాజ్య వారసత్వ సంఘర్షణలు

 21. హైదరాబాద్ వారసత్వ సంఘర్షణలో ఫ్రెంచివారు ఎవరికి మద్దతునిచ్చారు? 

జ. ముజఫర్ జంగ్

22. ముజఫర్ జంగ్ ను హైద్రాబాద్ పాలకుడిగా చేసిన ఫ్రెంచి అధికారి ? 

జ. డూప్లే 

23. డూప్లే వల్ల కర్ణాటక సింహాసనాన్ని అధిష్టించినవారు ? 

జ. చందాసాహెబ్

24. కర్ణాటక వారసత్వ సమస్య ఎవరెవరికి మధ్య వచ్చింది ?

 జ. చందాసాహెబ్, అన్వరుద్దీన్

25. రెండో కర్ణాటక యుద్ధంలో (1748-51) ఇంగ్లిష్ వారు ఎవరిని సమర్థించారు ? 

జ. నాసిర్ జంగ్, మహ్మదాలీ 

26. హైదరాబాద్ రాజ్య సింహాసనానికై పోటీపడ్డవారు ? 

జ. నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్ 

27. హైదరాబాద్ నిజాం గోసలాబత్ జంగ్ ను ప్రకటించిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ 

28. చందాసాహెబును చంపి మహ్మదాలీని కర్ణాటక నవాబుగా ప్రకటించిన ఆంగ్లేయ అధికారి? 

జ. రాబర్ట్ క్లైవ్ 

29. భారతదేశంలో ఫ్రెంచివారు తమ పలుకుబడిని మొట్ట మొదటగా ఏ యుద్ధ ఫలితంగా కోల్పోయారు? 

జ. రెండో కర్ణాటక యుద్ధం 

30. రెండో కర్ణాటక యుద్ధం చివరలో విజయం సాధించిన వారు ? 

జ. ఆంగ్లేయులు 

31. ఉత్తర సర్కార్‌ల్లో ఓ ప్రాంతం తప్ప మిగలిన వాటిని సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఇచ్చారు. ఆ ప్రాంతం ఏది?

 జ. గుంటూరు జిల్లా 

32. రెండో కర్ణాటక యుద్ధం తర్వాత ఫ్రెంచివారికి, ఆంగ్లేయులకు మధ్య జరిగిన సంధి?

 జ. పుదుచ్చేరి సంధి 

33. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం?

 జ. 1757

34. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల విజయానికి కారణమైనవాడు ?

 జ. రాబర్ట్ క్లైవ్

 35. మూడో కర్ణాటక యుద్ధం (1758-63)లో ఫ్రెంచి సేనాని ?

 జ. కౌంట్-డీ లాలీ

36. మూడో కర్ణాటక యుద్ధం తర్వాత ఆంగ్లేయులకు లొంగిపోయిన ఫ్రెంచి అధికారి ? 

జ. బుస్సీ

37. మూడో కర్ణాటక యుద్ధం వల్ల అధికంగా నష్టపోయిన వారు?

 జ. ఫ్రెంచివారు 

38. కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణమైనవాడు ? 

జ. బెంగాల్ నవాబు సిరాజుధౌలా

39. కలకత్తా చీకటి గది ఉదంతం జరిగిన ప్రదేశం? 

జ. సెయింట్ విలియం కోట

40. బ్రిటీష్ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాందిపలికిన యుద్ధం? 

జ. ప్లాసీయుద్ధం 

41. ప్లాసీ యుద్ధంలో సిరాజుధౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడినవాడు ? 

జ. మీర్ జాఫర్ 

42. మీర్ జాఫర్ ను బెంగాల్ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవాడు ? 

జ. రాబర్ట్ క్లైవ్ 

43. కస్టమ్స్ పన్నును ఎత్తివేసి భారతీయ వర్తకులూ ఇంగ్లీష్ వారితో సమానంగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చినవాడు ? 

జ. బెంగాల్ నవాబు మీర్‌ఖాసీమ్ 

44. బక్సార్ యుద్ధం (1764)లో ఓడినవాడు ? 

జ. మొగల్ చక్రవర్తి షా ఆలం, బెంగాల్ నవాబు మీర్ ఖాసిమ్, అయోధ్య నవాబు షుజా-ఉద్దౌలా 

45. బక్సార్ యుద్ధ ఫలితంగా బ్రిటీష్ వారు పొందింది?

 జ. దివానీ అధికారం 

46. దివానీ అధికారం అంటే ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సాలనుంచి భూమిశిస్తు వసూలు చేసుకునే అధికారం 

47. బెంగాల్ రాష్ట్ర మొదటి ఆంగ్లేయ గవర్నర్? 

జ. రాబర్ట్ క్లైవ్ 

48. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? 

జ. బక్సార్ యుద్ధం

49. ద్వంద్వ ప్రభుత్వం అంటే ?

 జ. ఆంగ్లేయులు భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, బెంగాల్ నవాబు పరిపాలన చేయడం

50. రాబర్ట్ క్లైవ్ భూమిశిస్తు వసూలుకు ఎవరిని ఉద్యోగులుగా నియమించాడు ? 

జ. భారతీయులను

51. మొదటి మైసూరు యుద్ధం(1767-69) ఎవరెవరికి మధ్య జరిగింది? 

జ. హైదరాలీ, ఆంగ్లేయులు

 52. రెండో మైసూరు యుద్ధం(1780-82) ఎవరెవరి మధ్య సంధితో ముగిసింది ?

 జ. టిప్పుసుల్తాన్, ఆంగ్లేయులు 

53. మొదటి మైసూరు యుద్ధం ఎవరి విజయంతో ముగిసింది ?

 జ. హైదరాలీ 

54. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది? 

జ. మంగళూరు సంధి

55. మంగళూరు సంధి ఏ సంవత్సరంలో జరిగింది ? 

జ. క్రీ.శ. 1782లో 

56. హైదరాలీ ఏ యుద్ధంలో చనిపోయాడు ? 

జ. రెండో మైసూరు యుద్ధం 

57. మూడో మైసూరు యుద్ధం తర్వాత సంధి చేసుకున్నవారు ?

 జ. కారన్‌వాలీస్, టిప్పుసుల్తాన్ 

58. టిప్పు సుల్తాన్ మొదటి సారిగా ఓడిపోయిన యుద్ధం ?

జ. మూడో మైసూరు యుద్ధం 

59. నాలుగో మైసూరు యుద్ధంలో (1799) వెల్లస్లీ చేతిలో ఓడిపోయి చనిపోయినవాడు ? 

జ. టిప్పు సుల్తాన్ 

60. ఇంగ్లిష్ వారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు? 

జ. కృష్ణరాజు ఒడయార్ 

61. నానా ఫడ్నవీస్ ఆంగ్లేయులతో చేసుకున్న సంధి? 

జ. సాల్బె సంధి(1776)

62. బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన వాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

63. కలకత్తాను బెంగాల్ రాష్ట్ర రాజధానిగా చేసుకున్నవాడు ? 

జ. వారన్ హేస్టింగ్స్ 

 64. గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్స్ చేసిన సంస్కరణలు ?

హిందూన్యాయ సూత్రాలను క్రోడీకరించడం 

జిల్లాస్థాయిల్లోనూ కోర్టులు స్థాపించడం

భూమిశిస్తు వసూలు చేసే హక్కును వేలంవేసే పద్ధతి ద్వారా సంస్కరించాడు

 65. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. వారన్ హేస్టింగ్స్ (1793) 

66. గ్రామపంచాయతీ వ్యవస్థను రద్దుచేసిన గవర్నర్ జనరల్ ?

 జ. వారన్ హేస్టింగ్స్ 

67. సైన్యసహకార పద్ధతికి ఆద్యుడు ? 

జ. వెల్లేస్లీ

 68. బ్రిటీష్ వారి సైన్య సహకార పద్ధతికి ముందుగా అంగీకరించిన స్వదేశీ రాజు? 

జ. హైదరాబాద్ నిజాం 

69. ఆంగ్ల విద్యను మన దేశంలో ప్రవేశపెట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. విలియం బెంటింగ్ 

70. సతీసహగమనాన్ని రూపుమాపినవాడు ? 

జ. విలియం బెంటింగ్

11. స్త్రీ విద్యను ప్రోత్సహించిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ?

 జ. డ‌ల్హౌసీ

 12. భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రారంభించినవాడు ?

 జ. కారన్ వాలీస్ 

78. రైత్వారీ పద్ధతిని బ్రిటీష్ వారు ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. మద్రాసు, బొంబాయి

74. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ల్లో ప్రవేశపెట్టిన భూమిశిస్తు పద్ధతి? 

జ. మహళ్వారీ పద్ధతి 

15. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏయే రాష్ట్రాల్లో అమలు చేశారు ? 

జ. బెంగాల్, బీహార్, ఒరిస్సా 

76. భారతదేశంలో విద్యాభివృద్ధికోసం మొదటిసారిగా కృషిచేసిన చట్టం?

 జ. 1813 చార్టర్ చట్టం

77. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం?

 జ. 1835 

78. బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన మొదటి రైల్వేమార్గాన్ని (1853) ఎక్కడ నుంచి ఎక్కడకి వేశారు ? 

జ. ముంబాయి నుంచి థానే కు 

79. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు? 

జ. భిల్లులు(మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్), సంతాలులు(బెంగాల్, బీహార్), కోలులు(బెంగాల్, బీహార్,ఒరిస్సా) 

80. బిల్లుల నాయకుడు? జ. ఊటిరాట్ సింగ్ 

81. వహబీ ఉద్యమం జరిగిన ప్రాంతం? 

జ. బెంగాల్, బీహార్ 

82. భారత ప్రథమ సంగ్రామంగా పేర్కొన్నది ? 

జ. 1857 సిపాయిల తిరుగుబాటు

 88. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 84. మంగల్ పాండే ఏ పదాతి దళానికి చెందిన వాడు ? 

జ. బెర్హంపూర్ 

85. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఏ మొగల్ చక్రవర్తిని భారత చక్రవర్తిగా తిరుగుబాటుదారులు ప్రకటించారు ? 

జ. రెండో బహదూర్‌షా

86. బీహార్ లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించినవారు ? 

జ. కున్వర్ సింగ్ 

87. నానాసాహెబ్ నాయకత్వం వహించిన తిరుగుబాటు దారులు ఏ ప్రాంతం వారు ?

 జ. కాన్పూరు

 88. నానాసాహెబ్ సైన్యాలకు నాయకత్వం వహించినవారు ? 

జ. తాంతియాతోపే

 89. 1857 తిరుగుబాటుకాలంలో బ్రిటీష్ సైన్యాలకు ఎదురోడి పోరాడిన మహిళ? 

జ. ఝాన్సీ లక్ష్మీబాయి 

90. సిపాయిల తిరుగుబాటు (1857) కాలంలో లక్నో రెసిడెన్సీని ముట్టడించిన సైన్యానికి నాయకుడు ?

 జ. మౌల్వీ అహ్మదుల్లా 

91. బరేలీలోని సైన్యాలకు నాయకత్వం వహించినవాడు ? 

జ. ఖాన్ బహదూర్ ఖాన్

92. మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షా ఎక్కడ మరణించాడు ? 

జ. రంగూన్ (బర్మా) (1862) 

93. బెంగాల్ లో వార్షిక హిందూమేళాను ప్రారంభించినవారు? 

జ. గోపాల్ మిత్రా

94. మహారాష్ట్రలో గణపతి ఉత్సవాన్ని, శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించినవారు ? 

జ. తిలక్

 95. చికాగోలో జరిగిన ప్రపంచమతాల పార్లమెంటులో పాల్గొన్న భారతీయుడు ? 

జ. స్వామి వివేకానంద

96. బెంగాల్ (1818)లో సెరామ్ మూర్ కళాశాలను నెలకొల్పినవాడు ? 

జ. విలియమ్ కేరీ

97. 1857 సిపాయిల తిరుగుబాటు ఏ తేదీన ప్రారంభమైంది ? 

జ. మే, 10

98. 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? 

జ. మీరట్

99. భారతదేశంలో బ్రిటీష్ కంపెనీ పాలన ఏ చట్టంతో రద్దయింది? 

జ. 1858 చట్టం 

100. 1858 చట్టం తర్వాత భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వాధిపతిని ఎలా పిలిచారు ? 

జ. వైస్రాయ్

101. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైను ఏ సంవత్సరంలో వేశారు ?

 జ. 1870

102. విక్టోరియా మహారాణి పంపిన ప్రకటనను 1858లో లార్డ్ కానింగ్ ఎక్కడ చదివి వినిపించాడు ?

 జ. అలహాబాద్

103. ఇండియా, ఇంగ్లండ్ ల  మధ్య దూరాన్ని తగ్గించిన సూయజ్ కాలువను ఎప్పుడు తెరిచారు ?

 జ. 1869

104. భారతదేశంలో తొలిసారిగా ఏ సంవత్సరంలో బడ్జెట్ తయారయింది ? 

జ. 1860

105. మనదేశంలో మొదటిసారిగా ఆదాయపన్నును ఏ సంవత్సరం నుంచి వసూలు చేస్తున్నారు ? 

జ. 1860

106. భారతదేశంలో మొత్తం ఎన్ని స్వదేశీ సంస్థానాలుండేవి ? 

జ. 562

107. విక్టోరియా మహారాణి భారతదేశ చక్రవర్తిణిగా ఏ రోజు నుంచి ప్రకటించుకొంది ? 

జ. జనవరి 1, 1877

108. స్వదేశీ రాజుల విదేశీ వ్యాపారాన్ని నిషేధించిన బ్రిటీష్ వైస్రాయ్ ? 

జ. కర్జన్ 

109. మొదటి ఆంగ్లో- అప్లాన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 

జ. 1839

110. మొదటి ఆంగ్లో-అప్లాన్ యుద్ధం జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్నవాడు ? 

జ. దోస్త్ మహ్మద్

111. బర్మా స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం? 

జ. 1948 

112. ఇంపీరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అనే సంస్థను ఎక్కడ స్థాపించారు ? 

జ. పూసా (బీహార్) 

113. కరువుపీడిత ప్రాంతాలకు సహాయం అందించాలని బ్రిటీష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నిశ్చయించింది? 

జ. 1883

114. బెంగాల్ లో చాలా తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో వచ్చింది?

 జ. 1943లో

115. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ను నూతనంగా ఏర్పాటుచేసిన బ్రిటిష్ అధికారి ? 

జ. డ‌ల్హౌసీ

 116. కాలువల తవ్వకాలను ఎక్కువగా చేపట్టిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. రిప్పన్ 

117. 1940లో ఎంత శాతం వ్యవసాయభూమికి నీటి పారుదల సౌకర్యాలు కల్పించబడ్డాయి? 

జ. 13 శాతం 

118. రైల్వేలను అభివృద్ధి చేసిన బ్రిటీష్ గవర్నర్ జనరల్ ? 

జ. డ‌ల్హౌసీ

 119. మొదటి నూలు మిల్లు 1853లో ఎక్కడ నెలకొల్పారు ? 

జ. బొంబాయి

120. 1905లో జమ్ షెడ్ పూర్ లో స్థాపించబడిన ఉక్కు కర్మాగారం ? 

జ. ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 

121. బ్రహ్మ సభను (1828) స్థాపించినవారు ? 

జ. రాజారామ్మోహన్ రాయ్

122. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి, సతీసహగమనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించడానికి కృషి చేసిన వారు? 

జ. రాజారామ్మోహన్ రాయ్

123.రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మసమాజం వ్యాప్తికి కృషిచేసిన వారు ? 

జ. కేశవచంద్రసేన్, దేవేంద్రనాథ్ టాగూర్

124. ఆర్యసమాజ(1875) స్థాపకుడు ?

 జ. దయానంద సరస్వతి

125. దయానంద సరస్వతి రచించిన గ్రంథాలు ?

 జ. సత్యార్థ ప్రకాశిక, రుగ్వేద భాష్య భూమిక 

126. రామకృష్ణ మిషన్‌ను స్థాపించినవారు ? 

జ. స్వామి వివేకానంద

Thursday, March 3, 2022

సంస్థలు - వ్యవస్థాపకులు (Organisations - Founders)

 సంస్థలు - వ్యవస్థాపకులు (Organisations - Founders)

  •  బ్రహ్మసమాజం -- రాజారాం మోహన్ రాయ్ 
  •  ఆర్యసమాజం -- దయానంద సరస్వతి 
  •  ప్రార్థనా సమాజం -- ఆత్మారాం పాండురంగ 
  •  దివ్యజ్ఞాన సమాజం -- అనిబీసెంట్ 
  • రామకృష్ణ మిషన్ -- స్వామి వివేకానంద 
  • సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి-- గోపాలకృష్ణ గోఖలే
  • భారత జాతీయ కాంగ్రెస్ -- ఏ.ఓ.హ్యూమ్ 
  • ఫార్వర్డ్ బ్లాక్ -- సుభాష్ చంద్రబోస్ (నేతాజీ)
  • శాంతినికేతన్ -- రవీంద్రనాథ్ ఠాగూర్ 
  • ఇండియన్ నేషనల్ ఆర్మీ -- సుభాష్ చంద్రబోస్ 
  • అభివన్ భారత్ -- గణేష్ సావర్కార్ 
  • ఆంధ్రమహిళా సభ - దుర్గాబాయి దేశ్ ముఖ్
  • హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ -- నానల్ జీ  
  • సైంటిఫిక్ అసోసియేషన్-- సయ్యద్ అహ్మద్ ఖాన్
  • దేవ్ సమాజ్--సత్యానంద అగ్నిహోత్ర 
  • రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ - కేశవరావ్ హెగ్డేవార్